పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యధావాక్కుల అన్నమయ్య

గ్రామనమునకు గరణమయిన సోమ రాజు వేంకటాశివుడను నాయన వ్రాసి యుంచిన వృత్తాంతము శేషగిరి రావువలన మాకు లభించినది. దానిలోని ముఖ్యాంశముల నీక్రింద బొత్తు పరచు చున్నారము.

యధా వాక్కూల అన్నమారాధ్యుడా త్రేయ సరోగ్రోద్భవుడు. యజుశ్శాఖాద్యాయి. గోదావరి తీర వాసి. రాజ మహేంద్ర వరమునకు సమీపమున నున్న పట్టెసమను గ్రామమందువెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి యీయనకు నిలువేలుపు. ఈ మహనీయడొకప్పుడు శ్రీశైల యాత్రకు వెడలి శ్రీ మల్లికార్జున స్వామిని సేవించి తిరిరివచ్చుచు బల్నాడు తాలూకాలో జెట్టి పాలెము దాపున గృష్ణా తీరమందు విశ్వామిత్రాశ్రమ మనబడు సత్రశాల యను స్థలమున శ్రీ మల్లేశ్వర స్వామిని సేవించుచు గొంత కాలముండి యచ్చటనే ఈ సర్వేశ్వర శతకమును రచించెను.

వుఁడు. యజుశ్శాఖా ద్వాయి. సోడా వరితీగ వాసి, "జమహేంక వరమునకు సవినాపముననున్న పళైపమును • 7గా వు వుందు నెలసిన Maa 한.) لیخC వీరభ జేక్ష కస్వామి గాూయనకు నిలు వేలుః). ఈ మహనీయుఁ رثي fざ סי డు & డు శ్రీ లయాత్రకు వెడలి శ్రీమల్లిభానన్వామిని సేవించి తిరిగి వచ్చుచుఁ బల్నాడు తాలూకాలోఁ జెట్టిపాలెము దాపనఁ గృష్ణాతీరమందు విశ్వామిత్రాశ్రమ వునఁ బడు సత్రశాల యవు స్థలమున رثي మళ్లేశ్వరస్వామిని సేవించుచుఁ గొంతకాలముండి యచ్చటనే యీస శ్వేశ్వర శతకమును రచించెను. ఒక్కొక్క- పద్య మొక్కొక్క తాటియాకు పై వ్రాసి యాయాకును గృష్ణలో నైచి యది ప్రవాహమున కెదు రీఁది వచ్చెనా దానినిఁ దీసి సూత్రమున నెక్కించెద. అ ప్లేయూకైన రాక క్రిందికిఁ గొట్టుకొని : 855אי הבס యప్పడే నాళిగము ఖండించుకొనియెద నని శపథము చేసి మెడకు గండకడైగ వైచుకొని యూకులవిూఁచ బద్యముల వ్రాసి § ళ్ళ ూr విడిచిపెట్టఁగా నవి తిరిగి వచ్చుచుండెడివి. కొంతసేపటికి మ. తగులం బువ్వులు పిండెలై యొదవి తత్త్వజ్ఞాతితోఁ బండ్లగున్ హర! విూపాదపయోజపూజితములై యత్యద్భుతం బివ్విరుల్ క్ష పత్ర్రాగా సశ్వములౌ ననగ్ధమణులౌఁ గర్పూరమా హారమా దరుణీరత్నములౌఁ బటీనతకులౌఁ దథ్యంబు సర్వేశ్వరా, ○「こ అను పద్యమెదురుగా -ততওঁ కొకొనిపోవుట జూచి కంఠ మును గత్తిరించుకొనుట కుడ్యమించుచుండగా S"క్ర పస్సులు"కాపగి * నాకొక శ్రాటియూక్షS విరా5క్షినది :చూ క్షుc** డని యిచ్చి యదృశ్యుఁ డయ్యెను. కవి యూయాకును జూడఁగా దానిపై దాను tనాసిన