పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కా క్ర వూ నీ మూర్తికవి 79 మక్క- వeకి లెక్క-యొక్క-డి దక్కడి యొక్కొక్కకడి వె యా టులు సేయున్, క, ఆరేడు వగలవారుల్ నూరువిధంబుల రసావన్దుల్ వేయువహు ల్లాఱలు బచ్చళ్లు "ΟΝΟ డూఱుం గాయాలకు లెక్క_యున్ వుల కలదే . . . ఇతఁడు రచించిన యై దాశ్వాసములు గల పాంచాలీపరిణయ మును శ్రీరంగే శున కంతము చేసెను. ఇందు ద్రౌపదీదేవి జననమాదిగా నర్జునుఁడు మత్స్యయంత్రమును గొట్టిన పిదప బాండవులై దుగురు నా మెను బరిణయ వుగు వఱకును గలకథ వర్ణింపబడినది. ధృతగాష్ట్ర డింద్రపష్టపట్టణ మిచ్చినట్లును నారాజ్యమును బాండవులు పరిపాలిం చుచు సుఖముగా నుండినట్లును జెప్పి కవిగ్రంథమును ముగించెను. ఈకవి మిక్కి-లిభోజనప్రియునివలెఁ గన్పించుచున్నాఁడు ఈ తఁడు రచించిన గంథత్రయమునందును బ్రాహ్మణ సంతర్పణమును ವಿದ್ಧಿಂ చుట కవకాశమును గల్పించుకొని, అరటియాకు మొదలు భోజన పదార్ధములను భోజనపద్ధతులనువడ్డించువారినిగూడవ Oచియున్నాcడు శైలి తెలియుటకై పాంచాలీపరిణయము నుండి పద్యముల నుదాహరిం చుటలో నాసంతర్పణసందర్భమున రచించిన పక్యములను గొన్నిcటిని బౌఠకులకు వినోదముగా నుండుననితలంచి యిట వాయుచున్నాఁడను, క, కడలేని వెడలుపెంతే నిడివియు నగ్రములతగులు ని గనిగలిగురం గడిమిగల యన టియాకుల యెడఁ జూచినఁ గడుపు నిండ దే భోక్తలకున్. ఉ. ఇక్క-డఁ గూరుచుండుటల కీరలె పెద్దలు లేచిరండు విూ రొక్కరు వంటశాల కడు యోగ్యము విూకది వేవు క్షేమి యినా ముక్క-లిపీట విూఁది యదిమూర్ఖలచో టిట మేలటంచు స ద్వాక్కు-ల నక్కు-లాధికుల వైదికులం దగచోట నుంచినన్,