పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3ど ఆ ం ధ్ర క్ర వి త ర 0 గ ఇందునుబట్టి గ్రం Kపరాఙు కోనేటితిమ్మరాజునకు సోదరుఁణే కాని యాత్రితుడు కాఁడని నిశ్చయమగుచున్నది. ఈకోనేటి తిమ్మ రాజ తనయయగు గంగమాంబ, ఆయ్యాలరాజు రామభద్రకవికృత రామాభ్యదయ కృతిభర్తయగు గొబ్బూరి నరసరాజున కన్జాంగి. రంగపరాజుకవికిఁ దాతయైన ప్నొసాడి తిన్కగాజునకుఁ బదు మువ్వగు క్రుమూసలని పైని వైన్స్టియుంటిని అందులో మొదట్లవాఁడే యూరి రంగప గ్రాeు తడిమైన క్షి నవొండ రాజు, ఆశ్రని శ్రేక్షవ కుమారు డైన నలతిమ్మరాజు దోనూరు కోనేరుకవి చేఁ బద్యబాల బాగవతమును రచియింపఁ చేసి తనతండ్రియైన తిమ్మరాజున క్షం క్రిత కుచేయించెను. ఈవిషయమును రంగపరాజకవి తన సాంబోపాఖ్యానమునఁ జెప్పలేదు. నలతిన్మరాజు వృతఁడైన త. డ్రి పేర నం క్రితవు చేయించుటచే నెవరి పేరును జెప్పటకిష్టచలేక యూరకుండెనేమో! కోనేరుకవి రచించిన ద్విపద బౌలభాగవతమునుగూర్చి యీకిందిపద్యమును జెస్పియున్నాడు, ఈపద్యను సాంబోపావ్యానకృత్యాదిలో 99 వ పద్యమగు "నలతిమ్మరాజు" అను పద్యము తరువాత నుదితమైనది, ෆුයි "ఆవి లేశ్వరానుజుఁడై' యనుపన్యనునకుఁ దరువాత నుండవలయును. చ. సరసము బాలభాగవత చpష్ణువు దోనురి కోనసత్కవీ శ్వరరచితంబు నామనృపచందని తిమ్మయచిన్న తిన్మభూ వరుఁ డభిలావనీ జన శివంకరమం Kయి గొంట్రు యొప్ప శం కరుండు శశాంక రేఖయును గౌస్తుభమంబు జనాభుఁడున్ 2ు లైన్. ద్విపద బాలభాగవతము క్రీ.శ. のX 32 సంవత్సరమున గ్ర-చింుం చితినని గంథక ర్తయే వాసికొనియున్నాఁడు, కావున వీసాంబోపా ఖ్యానమాతరువాత రచింుcపఁబడిన దనుట సత్యము. ఆళియ రావు రాజును నీకవి యీకింది పద్యములలో ಪೆದ್ದಿ o-చి యున్నాఁడు, ము. దివిజేంద్రాభుఁడు కృష్ణరాయ ధరణీ దేవేందు జామాత శ్రీ ధవపాదాంబుజభంభరం బమరు మేధా వేధ రావుప్ప శా