పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 ఆ ం ధ్ర కవి త ర 0 K త్యున్నత మస్తక శూలా! ను స్నే సురతాణబిరుద మన్నె విభాభా! హూంభోజది-సేశ! గౌడవర రాజ స్థాపనాస్డాగ్య! య హరిగాయ మనోభయంకి ర! మహాన్యష్ణ లీసా ! శ to వు స o ఫ్ల ప్రహ త్యాను నృపాల! 守でむös?下" సాజ్య సంప్యూ! :) త్యహిలె శ్రీపద! పట్ల వాడగజసింహా! దానశూనోత్తమా! ਾ, శ్రీమ్వరనృసింహరాయ నృపతి శేషాదయా! సాథిత స్వామిదోహర గండమాపుర విరాజదామరాట్లిమ్మభూ ఫ్రా మిత్త్యాత పుణ్యసత్ఫల! సమసా శాంత విశాత 3) స్సీ మోరీ (పతిపాదనే పతయశా! స్టీ తాంక్టు వం సోద్భవా! ఈపద్యములనుబట్టి పశ్యభాగవత కృతీపతీ సైన తిమ్మరాజు (ఆర్వీటిబుక్కరాజు మనువుఁడు) క్రీ. శ. ౧xం ర మొదలు ౧xం 2 సం వత్సరమువరకును గర్ణాట రాజ్యమును బరిపాలించిన వీరనరసింహం"లాంను లకు సాహాయ్యుఁడుగా నున్నట్లు తెలియుచున్నది. సలకము తిమ్మయను వధించుటలో అళియ రాజునకితఁడు సాహాయ్య మొనర్చినట్లు పై పద్యము లలోనున్నది. కావున ౧xర9 పాంతమువఱకును జీవించియుండినట్లు కనబడు చున్నది, ఇతఁడు గతించిన పిమ్మట కొలఁది కాలములోనే యితని పేర నీకృతిని (పద్యబాలభాగవతమును) కోనేరునాథకవి రచి యించియుండును. ద్విపద బౌలభాగవత కృతిపతి శాసనములు పెక్కు లున్నవి. (రంగాచార్యలవారి శాసనసంపుటములు 2 సం, పుట 914-91 సంఖ్య 51, 5, 67, 70 పుట. 402 సంఖ్య 717 ఛా, స్థ, 1466_1472 పుట 915 సంఖ్య 67) కవి కాలము గ్రంథమునందేయున్నది. కావున నీ శాసనములతో* బనిలేదు. ఈ కోనేరుద్ర వి రచించిన పద్యబాలభాగవతము ముద్రితము కాలేదు. ద్విపద బాలభాగవతమునఁ త్శుస్కంధములోఁ గొంతవe్న క్రు మాతమే ముద్రితమైనది, వీనియముదిత పతులు మదరాసు ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారమున నున్నవి. ముద్రితద్విపద బౌలభాగవతము నుండి మచ్చునకై కొన్ని ద్విపదల నీక్రిందవాయుచున్నాడను వ్యాసులు దొల్లి యాయాత్మజుపెంట నాస్పక్తిఁ జను వేళ్ల నాట్రోవయందు