పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ፊ”* * *Y 6 سهجم దో సూరా రి గే నే కు క్ర జ్ఞా 23 శతాబ్దియందంత్యభాగమున సున్న వాఁడని చెప్పవచ్చును. ఈకవి నివాస ను కృష్ణా మండలములోని మేడూరు పాంతమయి యుండును. పైని వ్రాసిన శాసనము నాకు లభింపలేదు. అయ్యనకవి శాసన వులకై వెద కి శ్రీని కాని యాక్ష్చాయు దొరకలేదు, -ساسلام

              • qwÆ'¢Ãġ¥a##«,.

❖ኣ † Ca *C。 (~ 8 حسع.ས་དུ مه ٢ر” 4. پیامه * -- ~ 枋 轭 མི་སྣ༨ -༨ ཀྱཻ་རུ 3) CDSం ت نہ “ آتل ) لہ) الربيع ఈ ప్రో క్షు నియో గి బ్రౌహ్మణుఁడు; శ్రీవత్సగోతఁడు ఆశ్వ లాయన సూత్రుఁడు తండ్రి నాగయ్యనంత్రి. ఈ కవి బౌబ్రూ గవత్త ను ను ప్య కావ్యమును గ్రచియించి Cనూ రీబుక్క-రాయల మనుమడైన తిన రాజున కంకితము చేసెను. ఆశ్ర కవుల చారిత్రములో ుగ్రో సెరక్ర్చ చరిత్రమునందు, బౌలభాగవత యు నందుఁ జెప్పబడిన వంశానుక్రమమునుబట్టి యార్వీటి బుక్క-గాజునకు తిస్త్రరా జనియు, కొండ గాజు, శ్రీరంగరాజనియు నుగ్గురుకుమాళ్లుగలగు" & అని వ్రాయఁబడియున్నది. కాని యదిపొరపాటు. ఈ ముప్వురును, ఆర్వీటి బుక్క-రాజు కుమారులలో నొకఁడయిన రామరాజునకుఁ గుమాళ్లు, బౌలభాగవతమునంద చెప్పఁబడియున్నది, ఈతిమ్మరాజును పొట్ల పూఁడి తిమ్మరాజందురు. ఇతనికిఁ దిరువుల గాజు, విష్ణలరాజు, చిన తిమ్మరాజు, పాపతివ్మరాజు (ఇతనిని పష్పతివి రాజందురు) ఆసు నలు గురు కొడుకులు, ఇుడులో జ్యే క్షంున తిరువుల రాజు కవి నాడ రించి, భాగవతమునంవలి కథలను సంగ్రహముగా రచించి తన తండ్రికి బుణ్యలోకావా కై గృతియొసంగువని కోరినవిూఁదట శా నీగ్రంథ వును రచించినట్లు కవిరచించిన యీక్రింది పద్యములవలనఁ Tదెలియు చున్నది. సీ. గీ, చాలనుతికెక్కు చాళుక్య చక్రవర్తి బిరుదమన్నె విభా భాది బిరుదజాల