పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

192 నో ల వు రా ు سے یحییْبَیِّصلى الله عليه وسلم سـ ఇతఁడు చరిత్ర తెలియనికవి. పర్వతపురాణమును రచించినట్లు జనకవి యు దావ– రించిన పద్యయులనుబట్టి తెలియుచున్నది. ఆపద్య ములనిట వాయుటకంటె నన్యమేమియుఁ జేయఁజాలకున్నాఁడను, చ, అయఁగ లోక బాంధవుడనై భువనతయ కర్మసాకీ నై ప-నిద్రిక" గ పక్షసంభపు యాకృతినై మును నాకు వారుణీ సరిచయ గోపము బ్బె నని భానుఁడు తద్దరితో"ప శాంతికై క్షరనిధిఁ గుంకె నా సపరడైల తిరోహితుఁ డయ్యె నయ్యెడకా, సీ. ఒనరం గఁ గవులంబు నుపహశీరసంధియు సOలె" న సంధియు సెంగడంబుఁ జాలనుపన్యాస సంధియు • • • • • • 齡 擎 魯 勁 龜 輸 సంధియు యోగసంధికమును, బుష్పాంతరాదృష్ట పురుష నౌవుకవులు నాదిష్టకంబును నా తమిషయు, బంధురోసగహసంధి పరికియ సంధియు నుచ్ఛిన్న సంధికంబు, గీ. ననుపమ పరదూషణాంచిత స్కందోప సెయసంధులనఁగ నిశ్చితముగ షోడఇపకార సునిశిత్రసంధి వి ధాన మెఱుఁగవలయు ధరణిపునకు, * నాగలూటి శేష నాథార్యఁడు పర్వతపురాణమును రచియించి యుండెసు, అది శీ శైలమాహాత్మ్యమును దెలుపును. ఈపర్వతపురా ణమునందే విషయము చెప్పఁబడియెనో తెలియదు. శ్రీశైల విషయ ములే కొన్ని కథలను జేర్చి యినాకవి రచియించియుండును. పై సీసపద్య మునందు రాజేeటిఁగియుండఁదగిన సంధిల కణములు తెలుపఁబడినవి. Sg) చరితమేమియుఁ దెలియరా లేదు, 麟鱷