పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 3 5 ఆ 0 కి గ రి గా ధర కవి ఉ. ఆఁకలిదప్పలం బడలినందుకుఁ దోడు పిసాల్టికోయిలల్ రఆ. క్షూఁక లొనర్చి డెందమును గుందఁగఁ జేయఁగ గోరుచుట్టపై రోఁకటిపోటు కైవడి మరుండును నేఁచఁ దొడంగె నిట్లు ము కా-కలఁ జిక్కి యాధరణికాంతుఁడు వారలఁ జూచియాత్మలోకా ఉ, పో యొు క్ష నంచుఁ జూచుఁ గరమం గబళించినఁ బొవరామికిం బౌయపఁ జెల్మికత్తియలఁ బల్మఱు మాఱువునో విభుండు దా రాయిడిఁ బెనో యని పరాజుఖ మందుచు ని ట్లగమ్యల క్ష్మీయుత మైననాఁతికిలికించిత మంచితమయ్యె మేనికిన్, ఆ భారతారణ్య పర్వసప్తమాశ్వాసమందలి తపతీసంవణోపాఖ్యాన కథను వర్ధనాంశములఁ జేర్చి పుబంధముగా నీకవి రచియించెను. తపతి సూర్యుని తనయ, సంవరణుడనురాజు వేటకై యరణ్యమున కఱు రెంచి యా వెుం గాంచెను. అన్యోన్య మోహితులైన వారికీ ( జిలుక రాయబారము నడపెను. చందోపాలంభనాది పబంధోచితవర్ణనాంశ ములను గవి హృదయం గమముగా వర్ణించియున్నాఁడు నెల్లారు మండ లమున నద్దంకియను గానుమున్నది. దానినిబట్టి యీకవి గృహనామ మ్పేడియుండును. కృతిపతి గోలకొండప్రభువు. ఈతనినిబట్టి కవి కొంతకాలమైనను గోలకొండయం దుండియుండును. మొదటినివాస మేదియో తెలియదు. గోతమైనను జెప్పని యీతని చారిత్రము తెలి సికొనుట ద్వుటము. గోదావరిమండలమున నష్టంకివారు నియోగి బాహ్మణులు పెక్కు-రున్నారు. వారు కాశ్యపగోత్రీయులు, ఆపస్త్రం బసూతులు కవిదికూడ నాగోత్రమే యాసూత్రమే కావచ్చును. కవిచరితకారు లీతని గంథమనుగూర్చి "తపతీసంవరణము సరసమయినదయి మంచికల్పనలఁ గలిగి దాదాపుగా వసుచరిత్రమును బోలివఱలుచున్నది” ఆని వాసియుండిరి. శ్రీపూండ్ల రామకృష్ణ పండితు లీసామ్యమున కంగీకరింపక తమయముదిత గ్రంథచింతామణి యందు “వసుచరిత్రములో సమానమైన గంథము మన తెనుగుభాష సo ౧౧ సంచిక ౧9, 1898 సం. సెప్టెంబరు