పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58] ఆ స్టం కి గం గా ధర కవి 229 చైడవిరాహచప్రాంగణSశ్రేణిలో వీఁగఁ దోలి బరీదు వెన్ను చూచె సాగర సౌతూ సంగమస్థలమున 次とさc2xoc K&下デC బ్రఖ్యాతి గాంగ నష్టదిగ్రాజులను దన కరియు గోరు పెట్టికాపులఁజేసి మువ్వెట్టి 六"s)さ。 నితధరణీతలాధీశు లెవ్వరీడు పృథివి గుదుపనమలుక చక్రీశ్వరునకు, ఈ కుతుబ్ షాహశీను “కులీకుతుబ్షాహా" యని యందురు, "ఇతఁడు పారసీక్రదేశమందలి యొు గొప్పకుటుంబములోనివాఁడు, బహుమనీరా జగుమహమ్మదుషాహా యితని కాశ్రయమిచ్చెను. క్రమ క్రమముగా నభివృద్ధి చెంది యితఁడుగోలకొండకు సుబేదారుడయ్యెను. ౧X ౧.9 లో నితఁడు స్వతంతుఁడయ్యెను. ఇతఁడధికపరాక్రమవం తుఁడు. తన శ్యౌముచే తూర్పుతెలుగునాడంతయు నాకమించు కొని యోను, ఈతఁడు జయించిన దుర్గములు పై సీసపద్యములలోC బేర్కొనబడినవి. కృష్ణదేవరాయని మరణముతరువాత నీకులీకుతుబ్ షాహా కొండపల్లిని సాధించిన గానవచ్చుచున్నది. ఇతఁడు ౧x కెర లో గొయ్యలకొండను నాక్రమించినప్పడు ముఖముపై గాయముతగిలి కురూపియరెమ్యెను మొత్తముమినాఁద నితఁ డఱువదిదుగ్ధముల τό-οξο చెను మహావైభవములో నఱువది సంవత్సరములవఱకు రాజ్యము చేసెను. అందు ౧_ సంవత్సరములు బహుమనీరాజుల సుబేదారుగను, మిగిలిన రర సంవత్సరములు స్వతంత్రరాజుగను పరిపాలించెను." ఈతనికి మువ్వురుకొడుకులున్న ట్రీ కిందిపద్యమువలనఁ దెలియు చున్నది.