పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3) ఆయ్యలరాజు రామభద్రక 3) 9 હ9R) వర్ణించియుండుటచే నచ్యుతరాయల యువ Oశ గ్రమున సూ శివరాయల రాజ్యకాలములో నీ కావ్యను రచియింపఁబడిన దనుట ఆళియ రావు రాయాలు, సదాశివ గ్రాయని కర్ణాటరాజ్య సింహశీ స నమునఁ బతించినది క్రీ.శ.౧xళ3 న సంవత్సరపాంతమని చరిత "983২১১ వాసియున్నారు. కావున రామభద్రుఁ డీరామభద్రాభ్యుద యమును క్రీ. శ. ౧xx C పాంతమున రచించినాఁడని చెప్పవచ్చును. అప్పటికీతనికి నలువదియేండ్ల నయసున్నదని తలంచితిమేని, యీతని జననము () {౧ Q పాంతమయి యుండును. కృష్ణదేవరాయల యునంత రవిూతఁడు నలువది యేఁబది సంవత్సగములు బతికి యుండునని లక్మణ రావు పంతులుగా చెప్పిన యూహ సత్యమయ్యెనేని రాయలు ౧x కెం వ సంవత్సరమునఁ గాలధ్కము నొందియుండుటచే నీకవి ౧X 2ం -౧xలాం పాంతమువఱకు జీవించియుండునని తలంపవలసి యున్నది. పై లెక్క-పకారముప్పటి కాతనికి LC-20 సంవత్సర ముల వయసుండునని తేలినది, ఇందు విపరీతమేమియు లేదు. రామాభ్యుదయ కాలము నిఁక నొకవిధముగాఁ గూడఁ గనుఁ గొనవచ్చును. అళియ రామరాయల జీవితకాలములోనే క్రీ.శ ౧xxo ၉ဝှက် రాయచూరునొద్ద మహమ్మదీయులకును కర్ణాట పభువులకును గొప్ప యుద్ధము జరిగినది. అందులోపి-ందువులే జయమును గాంచిరి, ఆమహారణములో నళియరామరాయల మూడవ కుమారుడైన చిన తిమ్మరాజు విశేష పరాకమము చూపి శతువులను జయించెననియు, నందుచే నారాచూరి దుపరిపాలన మాతినరాజున కీయఁబడియొనని యు నా "కారణమన నతఁడు రా చూరి తిమ్మరాజని పిలుసcబడియో ననియుఁ జరితకారులనుచున్నారు. రామభద్రకవి యీతిమ్మరాజును రామాభ్యుదయకృత్యాది యందలి యీకింది రెండు పద్యములలో రాచూరి తిమ్మరాజనియే నుడివియున్నాఁడు, |