పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వె ణు తు క్ల ఒ డై య్య క వి 2i i -ంద్రి ఢాక్షి శాంవతె యేు గతి హరిఁ దగ వరియుం చెఁ జెప్పఁ డంతయుఁ గరుణ కౌ తొల్లి తారకామయయ్యుమునందు శ్రీవహావిష్ణువుచే వుడసిన కాలనేమి యను రాక సుని తనయు ల్వేరును కుంభకం డను గొల్లవాని రుద లో నే క్ష వృషభములై జ్మచి జనులను పీడింపు "১০" তাপগু:েকেত వృషభముల నడపు లోనుంచఁజాలక యావృషభములను జంుcచినవాని త్యంత సౌందర్యవతి యగు తనకూతు నిత్తునని చాటించెను. శ్రీకృ ఁడా వృషభములను జయించి నీలను వరించెను, ఈ కథనే కూచిమంచి వకవి సార్వభౌముఁడు నీలా సుందరీ పరిణయమును నచ్చతెలుగు సబంధముగా రచించెను. భాగవతమునందును గొంతభేదముతో నీకథ కలదు, నీల గొల్లకన్యకాదు. కోసల దేశపు రాజగు నగ్నజిత్తు ఆవువాని సూఁతురు నాగ్నజితి యనునావును కలది. స ప్త వృషభ గాథ అందును విందును సమానమే. బాలగోపాలవిలాసము ప్రబంధము కావున హరివంశము నుండి యితినృత్తమును మాత్రము గైకొని వనాంశములను జేర్చి మూఁడా శ్వాశముల కావ్యవును రచించిన్వాడు. ఇతనిక విత్వము మృదుమధుర పదసంయుతమై మనోహరముగా నున్నది. బాలగోపాలవిలాసమునుండి నాలుగు పద్యముల నుదాహరించెదను. చ, సరసత నేపు జూపుచు వెసన్ లతిశాబ్దముఖీనికాయ మిం పొరయఁగఁ బల్లవానుగతు లూనిననేస్ వియో గరాగమల్ సరవి జనింపచో మొగడ చన్నులు పై బలుపెక్కి- నిక్క-Cగా మెఱసె వనాంతరంబులను దోరపుఁ గాంతి వసంతసంగతికా, ౧ఆ. చ, జలరుహసంభ వుండు కరచాతురి బంగరు చే లతాకృతికా దొలుత రచించి దాని మఱిలొయ్యలిఁగా నొనరింపఁగాఁ జవిూ యలరుకుచంబులన్ ఫలము లట్లు రచింపకయున్నఁ బూపలై మొలచి క్రమానువృద్ది గడు మొ_త్తములై జిగిమివార నేటికికా, 9 ఆ.