పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5) 221 కంభంపాటి నారపావాూత్యుఁడు - కక్షన్స్డs = ఈకవి భారతభీష్మపర్వమందలి భగవద్గీతలను బద్యకావ్యముగా రచియించి హరిహరనాథునకుఁ గృతి యొసంగెను. ఈగ్రంథము మదింపఁబడలేదు, మ, పా, లి. పు, భాండాగారమునం దొక తాళ్ల పతపతి శిధిలావస్థలో నున్నది. దీనికాంధ్రభగవద్గీతలని పేరు ఆమాత్యశబ్దమునుబట్టి యూతఁడు నియోగిబ్రాహ్మణుఁడని Sে3ত-০:৮eC పఁదగియు :్నది. కంభంపాటి వారు వైదిక బ్రాహ్మణులలోను గలరు. వారు శాండిల్యగోత్రులు ఈతఁడు తన వంశావళినంతగా వర్ణించినట్ల గన్పట్టదు గంథాంతగద్యలో గోతమునుగాని శాఖను గాని తండినామమున గాని చెప్పక “ఇది శ్రీమత్సచ్చితానందస్వరూప పరబహ్మవరపసాడి లబ్ధ కవితావిలాస నారపామాత్యపణీతం బైసెళీమన్మహాభారతంబు భీష్మపర్వంబున భగవద్గీతలయందు బంచమాశ్వాసము అనియున్నది ఇతనిగుగువు రామబహ్మేందుడు, అతనిగురువు తిమ్మయ, ఆతివ య్యకుగురువు యోగానందుఁడు, ఆతనిగురువు చింతలలింగావధానులు ఆయన గురువు ధేనువుకొండతిమ్మనార్యడు, ఆతిమ్మనార్యనిగురువ దత్తా తేయయేూగీశ్వరుఁడు, ఈగురుసరింపరను దెలుపుపద్యములను పద్య భౌగములను ఆంధభగవద్గీతకృత్యాదినుండి యీకిందనుదాహరించ చున్నాఁడను. 幾、R. అట్టపరమమునీందు పాదములను గురుతరంబుగ ధేనువుకొండ భీము నార్యఁ డరలేక సేవించి యన్యమైన తలఁపులను బౌసి చిన్కూర్తి నెథవుఁ గని యొ. గీ, మఱియు ధేనువుకొండ తిమ్మన్నపదము • లవుర చింతల్ల లింగావధాను లెపుడు