పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

196 ము. ము డి వు ల న క వి ○ وصدم ఈవృత్తాంతములనుబట్ట శ్రీరామ స్త్ర వ రాజము હિં. శ పదునాట్రవ శతాబ్ది ను_క్తరార్ధమున రచితమయ్వెనని యూహి-ం చుట్ర లో విరుద్ధ ముండదు. మదరాసు భాండాగారమున నింకొక తాళపత్రపత్రికల: అందీకింది రెండు పద్యములు కలవు. డే శ్రీగిరినాథుసద్వరముచే జనియించిత్రి రాముఁ గొల్పితిక్రా శ్రీగురుతిమ్మనారదుల శిష్యుఁడనై పరమాత్మ తత్త్వ వి ద్యాగురుమూర్తినై యభయదానము లందితిన భ్రవారిచే యోగరహస్య శౌత్రములు యుక్తిగఁ జేసితి కృష్ణవిూదయకౌ, మ, ధరలో సద్గురుసాంప్రదాయు డగు దత్తా తేయయేూగీందుచే పరమానందమునీంద్రుఁ డాత్మగురుఁడై బహ్మస్వరూపోపదే శకమకాధేనువుకొండ తిమ్మనికి విచ్చల్ మెచ్చగా ని చ్చె యా పురుషశ్రేష్టుని పూబోధను జగత్పూజ్యండవై యుందు ని ట్లరయన్ ముమ్మడిరాజకృష్ణఘనమల్లా! ముక్తి కాంతా ప్రియినా ఈపద్యములనుబట్టి దత్తా తేయయోగికిఁ బరమానందయ త్రి శిష్యు డనియు, నాతనికి ధేనువుకొండ తిమ్మయ శిష్యుఁడనియు, నాతఁడీక వికీ గురువనియు స్పష్టమగుటచే నీతని కాలము పదునాలవ శతాబ్దియం దు త్ర రార్ధమని నిర్ణయింపవచ్చును.