పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 ఆ O ధ్ర క్ర వి త రం గి డి రామాభ్యుదయ రచనవునా బ్రి కనిష్టపుత్తనికుఁ బదునైదేండ్లున్నవని తలంచినచోఁ గృతిపతికప్పటికి XX__ం సంవత్సరముల వయసుండు నని నిశ్చయింపవచ్చును. ఆపక్షములో నీతఁ డల్లియరామరా శ్రో సవు వయస్కు_ఁడగును, ఈతనితల్లి అళియ రామరాజాదులకప్పయగునో చెలగునొ తెలియ రాగా లేడు. అగజమైనచో ఆమె తనయుఁడును రావు రాజును సమాన వయసుగలవాఁడనుటలో విరోధమేమియు లేదు. కో-న గొబ్బూరివారి వంశీయులలో మనకిట బ్రష లేదు, రామభదకవి యొకచో "గొబ్బరిపురపభు రంగనకీర్తి" యని వాసియుండుటచే గొబ్బూరు అనుగా వుమునుబట్ట వీరియింటిపేరు వచ్చినట్లు నిశ్చయింపఁ దగియున్నది. పథమాశ్వాసాంత పద్యచులలో– వు, వునువంశ్లో త్తము! మత్తవాణఘటామాద్యదృటానీ గ్రోని స్వన హే రాబథిరీకృత్యాలదివ్గా فك oబేర వెూ దీక్ష § કેઃ ! నయజ్ఞా! చినకొధర్మవర నానారాజ్యథొ రేయా కం దనవోలీముఖ దుర్గర కణనబోదగ్ర ప్రభావోదయా అను పద్యములో కృతిపతియైన నరసరాజు చినకొట్ల- ధ్కవగ రాజ్య పరిపాలకుఁడై కర్నూలు దుగ్గమును సంరక్షీంచుచున్న వాఁడని తెల్పియున్నందున నాతనినివాసము చినకోట్లధర్మవరమని చెప్పవచ్చును. కవి కడపవుండలనినా, కృతిపతి కర్నూలువుండలవా స్తవ్యుఁడు, గొబ్బూరివారి వంశమునకుఁ గగి కాలచోళుఁడు మూలపురుషుఁ డయిన బ్లీక్రిందిపద్యములలో జెప్పియున్నాఁడు, క, ఆరఘుపతివంశసుధా నీరధికిఁ గరికాలచోళ్లనృపచందుఁడు దు ర్వారశరభిన్నవిమతా శాక దుదారుడు జనించెఁ గలియుగ వేళ