పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

幻 త రి గొ ప్ప ల ను ల్ల న్న 185 గద్య. ఇది శ్రీమత్సరమపరివ్రాజ కాచార్యవర్య పరమానంద తీర్థయతి కృతౌ బహవిద్యాసుధార్థ వే యోగశాస్తే జీవన్ముక్తా పంచప యోజననిరూపణం నామత్రమో దశ పకరణం సమాప్తవ్. దతా తేయ యోగిశిష్యులును పశిష్యులును మతప్రబోథకము છYS గ్రంథములను బెక్కి_ంట్రిని రచియించియున్న వారు, ఆందీ పరమా నందయ తిమిగుల గొప్పవాఁడు,

  • 飄齒鹽經鑑盛露顯

219 తరిగొప్పల వుల్లన్న —రక్షకైS ఈ తఁ డార్వేలనియోగిబాహ్మణుఁడు మధ్వమతాభిమాని. నర సనామాత్య తిప్పమాంబలకుఁ బుత్తుఁడు; మల్లనామాత్య నా Kవూంబ లకుఁ బౌత్తుఁడు దత్తాత్రేయ యోగీందశిష్యుఁడు, ఈకవి చందభానుచరిత్ర మునునై దాశ్వాసముల యుత్తమ పబంధమును రచియించి తనయిష్ట దేవతయగు దత్తాత్రేయమూ_ర్తి కంకితము చేసెను. ఈతఁ డార్వేలనియోగిబాహ్మణుడైన బ్లీకింది పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది. శా, శ్రీవిద్యావిభవాస్పదం బయిన యార్వేలాన్వవాయంబునన్ బావిత్ర్యాభినుతస్వతంతక పిసన్మెనీంద్ర గోతుల్ ధరా దేవోత్తంసులు మించి రందు బెడఁగొం"దెక్టా భూజనశ్రేణి సం భావింపం దరిగొప్పలాంకుఁడగు శ్రీమల్లపధానుండిలకా, ఈకవి యేగోతమువాఁ డనువిషయమున సంశయము గలుగు చున్నది. ముద్రితప్రతిలో "స్వతంత్రక పిసన్మౌనీంద్ర గోత్రుఁ" డైనట్లు న్నది. ముదితప్రతికి పీఠిక వ్రాసిన విద్వాకా కణ్ణిసాంబమూర్తి శాస్త్రీ గారు పీఠికలో "స్వతంత్రకపిస"గోత్రుఁడని వ్రాస్ యున్నారు, ఈ రెండు నొకటియే బ్రాహ్మణులలో లిట్టిగోత్రముగలవారున్నారా ? యని