పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ష ర మూ న ౦ ద య తి 179 యనుభవజ్ఞానమును బోధసేయునుడ్డేశములో Kంథరచనము చేసెను. వ్యాకరణదోషము లచ్చట చ్చటఁ మృదువై సుబోధకమై యలరారుచున్నది. ఈతఁడు దత్తాతేయమంలోపాసకుఁడును, దత్తాతేయ యోగి శిష్యుఁడు నైన బ్లీకిందిగద్యపద్యములవలనఁ దెలియుచున్నది Šs ద్విపద పరమానందయతీందుఁడ స్థిరద త్తా తేయగురునిశిష్యుఁడ 53ూచి X స్ఫురణానుభవుఁడ నీకృతి సరసన్ రచియించినాండ సర్వజ్ఞఁడనై నాపాలి దేవుని నాగురునాధు నాపాలిపెన్నిధి నన్నేలు వేల్పు నొనర దత్తా తేయయోగిపుంగవుని నునసున వాక్కు-న మeటి కాయవునను భావించి నుతియించి భక్తిని మించి సేవించి పూజించి చెన్ను వహించి అతి ముదంబునను పరమానందతీర్థ యతినామ ధేయుండ నింపు దలిక్ప మహితశివజ్ఞానమంజరి యునఁగ మహిలోన పాజ్ఞసమ్మతిగాఁగఁ బూని రచింుం చెదను లోకరక్షణార్థముగ పచురంబుగా నాంధభాషను బూరిని సిద్ధానుభూతి సంసిద్ధివహించు సిద్ధులు లోకపసిద్ధుల నెమ్కి మున్ను జేసినయట్టి ముఖ్యశాత్రంబు గన్పట్టుచున్నను నీతనికవిత్వము ఉపదేశకమము