పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ ం ధ్ర కవి త రం గి డి రామాభ్యుదయ కృత్యాది పద్యములలో గవి ఆళియ రామ రాజు కుమార్తెను గొబ్బూరి నరసరాజు పరిణయమాడినట్లు చెప్పలేదు. కాని సప్తమాశ్వా సాంతమున— గ్ర, సత్రశ్రసపారి క్ల్సరీూ దితురుష్కా ధిప శరణ్య దివ్యాంఫ్రిు సము న్నత కర్ణాటస్థాపన చత్రురాళియ రామరాజజామాతృవుణీ! యను ప్యములో C గృతిపతియైన నరసు రాల్డు అఖీయ రాన రాజునకల్లుఁడని సంబోధించి యున్నాడు, జామాతృశబ్దమును మేన యల్లునకుఁగూడ ననువర్తింప జేసియుండునని తోఁచుచున్నది. ఈశబ్దమును బట్టియే శ్రీలక్ష్మణరావుపంతులు గారు గొబ్బూరి నరసరాజు అళియ గామరాయల కుఁడని వాసియుందురు. కృతిపత్తికిఁ గూతునిచ్చిన కొనేటి తిమ్మరాజు అళియ రాను రాయలకు సవతి పెదతండ్రి మనుమడు, ఈతిమ్మరాజు సోదరుఁడైన రంKపరాజు సాంబోపాఖ్యాన కృతికర్త, ఈతిమ్మరాజు కు వూరుఁడగు రామరాజు తెనాలి యన్నయ కృతసుదక్షిణాపరిణయ కృతిభర్త కాశ్రి యదాత. వీరినిగూర్చి తెనాలియన్నయకవి చారితమున వాసియుం టిని, 9, ఈతిమ్మరాజు రంగపరాజు రామరాజుల కాలములన చ్చట నిచ్చియుంటిని, తిమ్మరాజున కల్లుఁడును రామరాజు సోదరీభర్తయు నగు నీకృతిపతి నరసరాజు కాలము పై కాలమునుబట్టి సులభముగాఁ దెలిసికొనవచ్చును. అళియ రామరాయలకుఁ గోనవు, ఓబము, లక్కవు, ఇకనొ కామె నలువురు లోబ్బులు ఇందులోఁ గోనవు తనయుఁ డైన సిద్ధిరాజు తిమ్మరాజు పరమయోగి విలాసమును కావ్యమును రచిం చెను. ఓబమ యీకృతిపతియైన గొబ్బురి నరసరాజునకుఁ దల్లి o A. R. 514 ot 1914 i అ ఆంధ్రకవితరంగిణి సం, 2 పుట. 48