పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174 ఆ ం ద్ర కవి త ర ం గి జి తల్లిపట్టింటివా రెల్ల ధన్యల్నె దక మె వారలఁ దివ్మపథానవ్య! క, మిత్రజనవనజమిత్రుఁ 8) వితుని వల్లూరిజగ్గవిభు థ్రాండ్గన్గ గౌ హితుని క్షణామాత్యుని పత్రుని నినుఁ దివునార్య! పా Xక్షం దరమే & పై (డిగంటమువారు నాఁ బబలె వ స్నె నంతఁ దామరపల్లెవా రనఁగ నలరి కుందనముమినాఁదఁ బరిమల్టీ మొందినట్టు తిమ్మయామాత్య నీకుల మెమ్మె గాం చె. పై పద్యములనుబట్టిక వినుత్తాతకుఁ దాతయైన ఆబ్బ మంత్రి, ప్రొఢ రాయల యొుష్ట వ్రాయసకాడుగా నుండి బంగారపు గంటమును బహు మతినందెననియు నప్పటినుండియు వీరు పై డిగంటము" అను గృహ నామమును గలిగియుండి, తరువాత తావురపల్లివా రైరనియుఁ దెలి యుచున్నది, తామరపల్లియను గ్రామమును నివాసముగాఁ గలిగియుం డుటచే, తామరపల్లి యను గృహ నామము కలిగియుండవచ్చును. తూర్పుగోదావరి వుండలమునందలి రామచంద్ర పురంము తాలూకాలో తామరపల్లియను గామమును, వల్లూరను గామమునుగూడ నున్నవి. కాని తామరపల్లిలో తాము పల్లివారును లేరు వల్లూరునందు వల్లూరువారును లేరు. ప్రొఢరాయలనఁగా, గర్ణాటరాజ్యమును బరిపాలించిన ప్రొఢ దేవగాయలనియే యూహింపఁదగేయున్నది, ఈతఁడు క్రీ. శ. ౧ ర9 3 మొదలు ౧ రు( O సం|| వఱకును గర్ణాటరాజ్యమునుబరిపాలించినవాఁడు కావునఅబృమంతియా కాలమువాఁడనుటనిశ్చయము.తిమ్మయకవి,అబ్స యమంత్రి కాఱవత్సరమువాఁడు "కావున నాతండు కీ.శ, оь о о бо5 త్సరపాంతమున నుండియుండునని యూహింపవచ్చును. బ్ర, శ్రీ, వీరేశ లింగముపంతులుగా రాంధకవుల చరితములో “ఇతఁడండిన శాల మేదియో తెలియదు. నూఱుసంవత్సరములకిందట నుండియుండును.