పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1ßß ఆ ం ద్ర క వి త ర 0 గి జీ గర పంక్ష జవులూంcపఁ గనక కంకణ రుణ నాదసంపదగుమానము గఁ జెలఁగఁ బ్రతిపదంబున నూపురరుళంరుభవి రావున మూగబడి హంసవులు దొలం X 8, దనరుచాతుర్యధుక్య సౌందర్య రేఖఁ దగిలివీడనిచూపుల ముగిడి డిగియ రాక వుర్త్యులపెంటాడి దా నవ్వుర్త్య నీరజాక్షి నిరంకుశుఁ జేరవచ్చె, నకు శాపాంతము ననుగ్రహించిన నిరంకుశుని వేనోళ్లఁ గొని యాడి రంభ యాతనితో గొన్ని దినములు కామెూపక్రీడల ననుభవించి మురలవత్తునని యాతనికి నచ్చజెప్పి దేవేంద్రలోకమునకుఁ బోవ నింద్రుఁడా మెనుజూచి తన శాపము ననుభవింప లేదని యాగ్రహము నొంద రంభ జరిగినవృత్తాంతము నింద్రునకు విన్నవించెను. నిరంకుశుని బుద్ది వైశద్యమున కచ్చెరువొంది యాతనిఁజూడంగోరి యింద్రుడవనీ తలంబునకు విచ్చేసి నిరంకుశునింజూచి యాతనిపొగడ్డలకు మిగుల సంతసించి యారాజునకు భూతావేశము పోవునట్లను రంభ దివిజలోక మునండి నిరంకుశునికడకు వచ్చుచుఁ బోవుచుండనను వర పెుసంగెను. సీ. ఒకనికి క్యమే యురగభూషణులోడ నలఘు చాతురి జూదమాడి గెలువ గెలిచెఁ బో యొకనికిఁ దెలియునే సామాన్య రవుణుల నడుగక రంభనడుగ నడిగె ( లో "యోుకనికి నల్చయేు సుర కాంత రావించి భూమి నిల్లాలిఁ చేయఁ జేసెఁ బో యొకనికి జెల్లు నే చిరభోగ్య f మగునింద్ర శాపంబు నపు డెమాన్స