పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయ్యలరాజు రామభద్రకవి 3

కాన్యమును రచించెను. రాయలు మరణానంతర మితడు నలుబది యేcబది సంవత్సరములవఱకు బతికి యుండెను. రామాభ్యుదయమ ను కావ్యమును రచించి రామరాజు నకల్లుఁడగు గొబ్బూరి నరసరాజున కంకితమిచ్చెను.


మొదటి కావ్య మంతసవంతముగా లేదు, కాని యీ రెండవ కావ్య మగు రామాభ్యుదయము మిక్కిలిప్రౌఢకావ్యము" అని వాసియు న్నారు. కృతిపతియైన గొబ్బూరు నరసరాజు అళియరామరాజునకు మేనల్లుండే కాని యల్లుఁడు కాఁడు, ఈ నరసరాజుభార్య కోనేటితిమ్మ రాజు కూతురు గంగమాంబయని రామాభ్యుదయ కృత్యాదియందలి యీక్రింది పశ్యమువలనఁ దెలియుచు న్నది. ఉ. కొనెటితివ్యభూవిభునిసూతురు రంగమఁ బుణ్యగొబ్బురీ శ్రీనరసింహుఁ ন্তে ঠাৎ 5 69০ 23ত০ జేమనహించి -টু-০০ = " త్సూనులఁ చెళ్లతిమ్మవిభు శూంరవుణిం బినతిమ్మరాజు Ко ధానిధిఁ గృష్ణధీరు bఘునాథునిఁ బౌపనృపాలు రంగపకొ, 2, 3 అళియ గామరాజు తన తనయను నరసరాజు యొక్క పినతండ్రి కుమారుడైన యోబర్థరాజునకుఁ బరిణయముచేసిన బ్లీ క్రిందిపద్యములోఁ జెప్పియున్నాఁడు. கி. అల్లుఁడు రామరా జయఁగుటల్లుడు గొబ్బురి యాగా బల్గేశ - డా హల్లకహారిఁ గన్న ఘనునల్ల ఁడు పోషణబుద్ధిగట్టరా జల్లుఁడు వింటి నేర్పున సమంచిత రూపమునందుఁ జందనూ మల్గుఁడు దేవక్షీరవుణ్ణి యల్లుఁడు శతుసమిజ్జయంబునకా. ご B ఈయాబట్టేశుని భార్య పేరేదియో కవి చెప్పలేదు, అళియ రావు రాణు పెండ్లికానున్న తనకుమార్తె తిరుమలమ్మకుఁ బుణ్యవు కొఱకు (శా. శ. ౧ర__ శ. ౧xరం) కోధిసంవత్సరమున ధశ్ర మొసంగి వ్రాయించిన శాసన మొకటి ఒళ్లారి మండలమున మగిమా వినహళ్లి గ్రామమునందున్నది. ౧ అళియర్గావురాజునకుఁ దనయ లెండలో యీతిరుమలమ్మ యెవరిభార్యయైూ లెల్లియదు. H . . . 觀 * * * .Αρ % 7, * ۲۰۴ ه .