పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4] కందుకూరు రుదయ్య 181 అని పత్యుత్తరమిచ్చి యందుల కుదాహరణముగా నిరంకుశం డను బ్రాహ్మణునికథ నారాజునకుం 「あき)す。3C&o, శుద్ధ శ్రోతియకుటుంబమున నిజధర్మానువర్తు లగు బ్రాహ్మణ దంపతులకు జనించిన నిరంకుశుఁడు బౌల్యమున గురుశుశ్రూషంజేసి సకలవిద్యలనార్జించి కరిప్టియై పవర్తింపుచు యూవనవంకురించిన పిదప నగ్నిహోత సాక్షి గఁ బరిణయమైన భార్యను గ్యజించి ಪೆ೯s లంపటుఁడై రాతిందివములు వేశ్యలవాడల యందే దిరుగు చు: సీ. కొదమచందురువంటినుదుటఁ గస్తరినావు మొఱపు మించఁగ దిద్దు నొక్క_రితకు చిమ్మచీకటి గ్రమ్మ కొమ్మడి గొజ్జంగ లొనరగాఁ దుఱువు వేలబొక్క-రితకు జక్కవకవవంటి చన్నులహారంబు లొయ్యగా దీర్పు నొండొక్కరితకు మించుఁ దీఁగెకు మించు మేనఁ గప్పర గ@ద మొప్పగా నలఁదు వుeటొక్క-రిలేకు గీ నొక తె చెక్కులపై మకరికలు వ్రాయు నొక్క-తెకు నెల్లజడతీరు చిక్కుc దీయు నొక్క-పని యెప్పడును గల్లియుండుఁ గార్య భరము లేదనఁగూడ దాబాహ్మణునకు ఇట్లుండ నాతని దుశ్చర్యలను Kನಿಟ್ಟಿ యాతనిభార్య తన యత్తలో f “ఉ. ఆ త్త వు సర్వలకణసమగ్రగుణాఢ్యవు నన్నుఁ దిట్టనున్ మొ తనె కాని నీకొడుకు మూఢత మానుప వేల! వాఁడు రో తొత్త మారియై గృహముఁద్రో"క-క యొక్కొక దానిఁబూనిక గుత్తకు నంచు నుంచుకొని కోకలు రూకలు జోకనీయగకా, అని చెప్పెను. తల్లి కుమారునిలో