పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కందుకూరు రుద్రయ్య 159 సీ. వరనిజకక్కభూర్వహత బాహ్మణులుమిర్ పరికింప నిజపరబ్రహ్మ నేను ఇనుముచేతను నొనర్సిన శంఖచకౌంక గురువులు మిర్జగద్గురుఁడ నేను దానప్రతిగహా ధీరబిరుదుమివాది పేషణీహనుమంత బిరుదునాది ఋషి వంశభూషణ శ్రేస్యలుమినారలు కనకకుంతలపరిష్కారి నేను గీ, ఆనుచుఁ జెప్పితి మామకఘనకులంబు రాయలు వినంK నందలైప్" రాయనంగ సత్క-వులలోనఁ దాతయాచార్యయేన రూఢి కెక్కిన కందుకూర్ రుద్రకవిని. ఇతరాధారములు లేకుండఁ గేవల విూచాటుపద్యమ నాధారము గా గొని యూత్రం డష్టదిగ్గజములలో నొకcడని నిర్ణయించుట పమాద భరితమగును. ఈతని గ్రంథములలో రాయలప్రశంసగాని, తల్లె లపుకవుల ప్రశంస గాని లేదు. ఇబ్రహీమ్ ఫాదుషావలనఁ జింతగుంట నగ్రహారముగాఁ బడసిన దీరుద్రకవియేయని తలంపవచ్చును. ఇతనివం శమున రుదకవులుండిన నుండవచ్చును. కాని వారెవ్వరును గంథరచ నవు గావించినట్లగపడదు. Ú. 5. ох Хо ప్రాంతమున నీవంష్టములో మరియొకరుద్రకవి బయలు వెడలెననుటకూడ సమంజసము కాదు, శాసన కాలమునాఁటికీతనికి నలువదియేండ్లుండెనని తలంచితిమేని కృష్ణగా యల కాలములో బాల్యవయసునందుండును కాని యష్టదిగ్గజములలో నుండఁజాలఁడు, శ్రీశాస్తులువారుకూడ 'ఇబ్రహీం కాలమునఁ Κρ) రుద్రకవియే కృష్ణరాయల కాలమున బౌలుఁడు గా నుండఁబోలును" ఆని వాసియున్నారు, మరియు శ్రీశాస్తులువారు:- "నిరంకుసోపా ఖ్యానమున- t