పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

154 . وه ఆ ం ధ్ర క వి త ర 0 గి E. Xಟ್ಟಿತಿ ముల్లె లేఁబదియు c 7గా గల నూటపదాలు లెయ్యాకకా రట్టడి భట్టుమూర్తి కవిరాయని మార్గ మెఱుంగఁ జెప్పితికా ఈ మహాకవి రేఫశకట రేఫలకు మైతి నంగీకరించియున్నవాడు. ఇతఁ డా రెండు రేఫఱకుఁ గల భేనమును దెలియక పయోగించెననుట కంగ్వే ( దెలిసి యే దేసెననుట సమంజసముగ నుండును. ఈ కవి రామరాజభూషణుడైనను, నీతని కావ్య సేుక శ్రీటి యు నళియ రావు రాజున కంకితముగా లేదు. ఇందులకుఁ గారణము దురూ హ్యము, ఆళియ రావుగాయల కొకప్పుడు వాతరోగము సంభవింపఁగా నీవిషపు నోటి వానిఁ జేరదీయుటచే నీరోగము వచ్చెనని తెనాలి రామ కృష్ణుఁడు రామరాయలభార్యలకుఁ జెప్పిపంపెననియు నది కారణము గా నాయబలలు రామరాజభూషణునిచే రామరాయలు కృతులనందకుండ నెప్పటికప్పుడు నిరుత్సాహపరచి యాటంకములు కల్పించుచు వచ్చి రనియు నొక కథ చెప్పెదరు, ఇందెంతవఱకు సత్య మున్నదియుఁ జెప్పఁ జాలవు. “చీపర పాపరతీ గెల" యనుపద్యములోనిభావమును సరకుగొనక పాఠకమహాశయులీకవికృత గంథములను జక్కఁగాఁ బఠించి యానఁ దింత్రురు గాత్ర!