పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 ఆ 0 ధ్ర క వి త ర ం గి జీ వలసియున్నది. తిమ్మరసును దిట్టనారంభించిన యాతఁడు వుeణి యొక కవియై యుండవచ్చును. పంచపాషాణములలో నొకటి యని పఖ్యాతి గాంచిన యినాకిం దిపద్యము యొక్కక_ర్తృత్వమును రానురాజభూషణుని యందుంచు చున్నారు కాని పైనివాసినదానివిబట్టి గాయిదియు విశ్వాసార్షమై ది "కాదు, க், అబ్దముఖీమనోజ! నరసాధిపనందన! కృష్ణ నీయష్టం బబ్దకరాబ్దజాబ్ధనయనాబ్దవిలాసము నీపరాక్రమం 8 8 బబ్దకరాబ్దజాబ్దనయనాబ్దవిలాసము నీవితీ నుం బబ్దకరాబ్దజాబ్దనయనాబ్దవిలాసము చితప్మికా, వసుచరిత కృతిపదాన సమయమున కృత్యాదిపద్యవందని “శీభూపతివివాహ వేళ" అనువాక్యమును గవిచదువఁగానే సభయం దున్న తెనాలి రామకృష్ణుఁడు లేచియి" కావ్యమును గృతినందినచోఁ గృతిపతియైశ్వర్యము నసించిపోవునని తెలిపి యందులకుఁ దార్కాణ ముగాఁ దనయరచేతియందు విభూతి నుంచుకొని యందు 'శ్రీ"ని వ్రాసి బిగ్గరగా భూ' యనునకరమను జదువ లగా నావిభూతి యొు గిరిపోపటను జూపెనని యొకకథను చెప్పెదరు. కాని కవి చదిత కారులనిన ట్టిది యొకపనికి మూలిన కథ. దీనివలన కృతిక_ర్తయుఁ గృతిభ_ర్తయు రావు కృష్ణుఁడును పరవుమూడు లని తేలుచున్నది, ఇట్టికథలు కవులంగూర్చి చెప్పకొనుచుండుటయాచార మైనది. రామరాజభూషణునిగూర్చియు ననేక కథలు పచారములో నున్నవి. వానియం దౌచిత్య ముండదు. పయోజనము నాస్తి అట్టివానిని గంథ స్థము చేయు టనవసర వునియోుంచి విడచితిని, ఆలసానిపెద్దనామాత్యుఁడు కవిత్వఫక్కిని తెలుపుచు నాశుకవి త్వముగా రచించిన యుత్పలమాలికవంటి యుత్పలమాలిక నొకదానిని భట్టమూర్తియుఁ దనని గహానుగహసామర్ధ్యమును దెలుపుచు రచిం చెనఁట! దీనినీకింద నిచ్చుచున్నాఁడను.