పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఁ ూ ష 83) డు 1 ? 5 మాపణులలో నొకఁడు జనక తండ్రి యన్షియు, నొకఁడు పాలక పి యాసియు నొకవాద మున్నది, ఈవాదమును కవి చరిత్రకారు లిట్టు "ఈకవి తన జనకవితను పాలకవితనుగూడ సంతోషపెట్టుట యి యొక పుస్తకమునందు కన్న తండ్రి పేరు వేసెననియు ఒక పుస్తకము కందు బెంచుకొన్న తండ్రి పేరు వేసెననియు, ఒకపుస్తకమునఁ దెవ్వరి పేరును వేయక విడి చెననియుఁ జెప్పచు ఆయా పుస్తకములయం దుప యోగింపఁ బడిన పదము లే యొకఁడు జనక పితేయనియు, నొక డుపాలక తయనియు సూచించుచున్నవని చెప్పచున్నారు. హరిశ్చంద్ర నలో సాఖ్యాననులోని "సూరపాత్మజుఁడ"నను వాక్యమువలన సూప రాజున కౌరసుఁడని యాత్మజశబ్దము దృఢపరుచుచున్నదనియు, నిరస హపాలీయములోని ‘వేంకటరాయభూషణసుపుతు" నను వచన యువలన పెంకటరాయభూషణునకు దత్తుఁడని సుపుత్రశబ్దము దృఢపఱు చుచున్నదనియు వాదించుచున్నారు. ఈయములయం దాత్మజ బ్ద యునికుఁ దనవలనఁబుట్టినవాఁడు "గ్రాని దత్తుఁ డు కాఁడనియు, సుపు త్ర శబ్దమునకు పున్నామ నకమునుండి రక్షించు దత్తుఁడు కాని కన్నవాడు కాఁడనియు గ్రహింపవలెను ఈయంశముల కనుకూలము గానుండు కథలు కొన్నికలవు గాని గంభవిస్తారభీతిచే వానిని విడచుచున్నాను, రసభూపాలీయ క_ర్తయు, వసుచరితకర్తయు నొక్కఁడే మో యనినాకు సందేహము కలిగించుటకుఁ గారణము లయినవులకి కొన్నిఁటి ఁ గూడ నిప్పడిందుఁ జేర్చుచున్నాను. వీనిని పయిని చెప్పినవానిలోఁ జేర్చిచదివి బుద్దిమంతులుతమయి చ్ఛవచ్చిన సిద్దాంతముచేసికొనవచ్చును. ெ ெ గీ. తారచించిన వసుచరిత్రమునఁ గన్న తండ్రి సూరన వెలయించి తలపఁడయ్యె నన్ను మన శారదామూర్తి నాఫలంబె గశrడగువాని శేషుఁ దరమె నాకు.