పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 ఆ ం ద్ర కవి త ర 0 గి జీ జటుల శార్వరమగ్న సర్వవర్ణోద్ధార పటిమ నెవ్వనిరాజభావ మెసఁగు తే, న తఁడు వీరప్రతాప రాజాధిరాజ రాజపమేశ్వరాష్ట దిగ్రాజకులము నొ భయంకరబిరుద సన్నుత జయాభి లాష్లో గుణస-శిరి తిరుమలరాయశే"రి. సీ. ఘనసీధురక్షలోచనయు క్తిఁ గడిన లడు మాతంగతతి నంటు మలినమెల్ల గరదుడై వెస నధోగతిఁ బడ్డయమ్కహా హీనుని నెనసిన యేవ మెల్ల నరక హేతుహిరణ్యహరణవృత్తి છે૦-૪૭ కొమ్మకాని భజించు కొదవలెల్ల రౌరవాధార ఫుహ్రోరప్రపాతకులైన విషమగోతులనంటు వృజిన జెల్లఁ తే, గడిగికొనియె వసుంధరా కమలనయన యూు! వీరపతాపరాజాధిరాజ రాజ దేవేంద్రతిరుమలరాయచంద్ర సాంద్ర పట్టాభిమే కాంబుస వుదయమునన. 彎 తిరుమలరాయ శేఖరుని ధీర చమూభటరాజి యాంజి à కరయువ నేశ్వరిపహితఖానబలంబులఁ జక్కు-సేయ ని - ద్ధరఁ బెనుగొండ కొండలు వుదద్విపచర్మకపాలమాలికా పరికర భూషితంబు లయిబల్విడి గాంచె గిరీశభావమున్, • ఈ పైపద్యములనుబట్టి తిరుమలరాయలు క ద్ఘాటరాజ్యమునకు పట్టాభిషిక్తుడైన పిమ్మటను తిరుమలరాయలకు వుహమ్మదీయులలోఁ బెనుగొండ యుద్ధము జరిగిన పిమ్మట ను, వసుచరితమును Kటె తిరువుల రాయలకుఁగృతి యొసంగెననిస్పష్టమగుచున్నది. హూణశకము ౧x-X సంవత్సరములో జరిగిన తళ్లికోట యుద్ధములో అభియు రావురాయలు చ