పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

羽 రా మ రా జ భూ ప ఇుఁ డు 129 యువును బహుశబ్దము చేతఁ దత్కృతిపతియగునరసరాజును సూచింపఁ బడుచుండె ననియు, మొట్టమొదట వసుచరిత పేర్కొనఁబడుటచే దానికిఁ దరువాత నరస భూపాలీయము రచింపఁబడెననియుఁ గావున నీ గంథతయమునకుఁ గ_యొక్కఁడే యునియు నొక యు_క్తి చెప్ప చున్నట్టు కవి చరితమున న దాహరింపబడియున్నది. ఫలితము సత్యమే యయినను, నిందులకు జూపిన హేతువునక స్వవచన వ్యాఘాత దోషముబట్టచున్నది. వసుచరితములో 'రామరాజభూణుఁడ" నని బిరుదనామవును వేసికొని దానితరువాత రచించిన నరసభూపాలీయ మున, నిజనామ మగు 'మూ_ర్తియనివాసి, పిదప మరల హరిశ్చంద్ర నలోపాఖ్యానములో 'రామరాజభూషణుడనని వేసికొనునా? అప్ప డును చేయఁడు. ఈయా క్షేపణములో గంథతయైకక_ర్తృత్వ సిద్ధాం తము మరల సంశయాస్పద మగును. కావున పై నిజెప్పిన యు_క్తి, దోష సంయు త్తమై సిద్ధాంతమునకు సహాయకారికా నేరదు. నరసభూపాలీ యము వసుచరితమునకుఁ బిదప రచింపబడినదను వూటయును సత్యము కాదు. వసుచరిత కృతిపదానమగునప్పటికి, కృతిపతియైన తిరుమల రాయుఁడు కర్ణాటరాజ్యసింహాసనమునందు పట్టాభిషి. క్రుఁడై ఆతని యన్నమైన యళియ రానురాజు చనిపోవుటచేఁ జీమైపోయిన కర్ణాట రాజ్యలక్ష్మీని పునరుద్ధరించినట్ల వసు చరితమునందలి యీకిందిపద్య వు లవలనఁ గనట్టుచున్నది. సీ. వసుమతీభారదూర్వహత నెవ్వనియుర్వ రావరాంప-8ంక్ష మర్ధము వహి-లించు గరగతచకవికమశక్తి నెవ్వాని రామానుజత్వంబు రమణ కెక్కుజీర్ణకర్ణాటలక్ష్మీపునస్సృష్టి నె వ్వానిలోకేశ్వరత్వము పొసంగుఁ