పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

116 ఆ ం ధ కవి త ర 0 గి జి గ్ర, కోపా టోపంబున ధర ణీపాలక చంద్రముఁడు మునిశిఖామణులన్ దోపించినవారు దురా లాపములాడు చును బోంు రాసమయమున క్రా", పభావతీ పద్యుమ్నమునందలి కథ భాగవతమందలి ఉషాపరి ణయ కథను బోలియుండును. వజ్రనాభుఁడను రాక్షసుఁడు బ్రహ్మ వలన వరములను వజ్రపురియను పట్టణమును బడసి లోకకంటకుఁడై దేవేందాదులను దిరస్కరించుచుండెను ఆతనికి సునాభుఁడను సోదరుఁడు కలఁడు వజ్రనాభునకుఁ ప్రభావతియను కన్యకయు సునాభునకు చంద్ర వతి, గుణవతియను నిరువురు తనయులును గలరు. ప్రభావతి పార్వతీ వరప్రసాదిని ఆమెకు శ్రీకృష్ణుని తనయుఁడగు ప్రద్యుమ్నుని భర్తగా నిర్ణయించి స్వప్నమున నాతని చిత్రపటమును పార్వతి యొసంగెను. శనచివుణ్ణియను రాజహంస దేవేందునిచే ననుపఁబడి పభావతీ ప్రద్యు మ్నులకు గౌత్యము నడపినది. ప్రద్యుమ్నుఁడును నాతని సోదరులగు గద సాంబులును నటకులఁబలె వజ్రనాభుని యాజ్ఞచేఁ దత్పురపవేశంబు 7గావించి వారితనయులఁ బొంద వడసి, యారాక్షసుల సలహరించి, లోకంబు నిష్కంటకంబు"గావించి, వారితనయులం బరిణయమాడి సతె" ుమంగనిరి పభావతీ పద్యన్న س: هلاكه ఉ. పాడిఁదో "ఆలింగఁజస్నె యొకప్పునఁ గొర్చెద నంచు నెంతమా టాడితి సర్వ దైవతకులాధిప యోడలు బండ్లవచ్చు బం శ్లోడల వచ్చు నొండొరుల కొక్కొకచో ననువైన తావులం గూడుట యిష్టబంధులకుఁ గొత్త యొ యి త్త జతినింతయేటికికా ఆగ చ తడవుల బట్టి యేము సతతంబును బోదువు వానివీటికికా గడువుతి చాలమిం గడుపుఁ గక్కులకితి స్సురలోకనాథ! మా యెడఁగలయట్టితప్పిది సహింపుము పక్షుల మాట నొక్క పెం బడి నిదిచెలెఁగాక రిసుపాంతము చేరెడు వారలాపులే. é3○