పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| పింగళి సూరనార్యఁడు i 15 కెనని యెల్లవారును పరిహసింపుచువచ్చిరనియు, అందుమినాఁద సూ: నకు రోషమువచ్చి దేశాంతరమపోయి చదువుకొని పండితుడై వచ్చిరాఘవ పాండవీయమును చేయనారంభించెననియు అప్పడాచిన్నది తనభర్తను వెంటబెట్టుకొని తాతగారి య్యొకుఁబోయి నీవు నువుఁడు రాఘవపాండ వీయమును జేయుచున్నాడని చెప్పఁగా నతఁడందులోని పద్యయు నొక దానిని చదువవుని యుడిగెననియు, ఆందువిూఁద సూరన “తలపంజొప్పడి యొప్పెనప్పడు" అనిప గ్యమును జదువనారంభింపఁ గానే యల్లసాని పెద్దన్న “యింత లో నే నాలుగు విరుపునిగా" నని యాక్షేపించెననియు, తరువాత సూరన పైభాగమునందుకొని "తదుద్యత్రయాత్రాసము త్క-లికారింఖదసంఖ్య సంఖ్యజయవత-ంఖాణరింఖా విశృం ఖలసంఘాతధరాపరాగపటలాకాంతంబు మిన్నేరన 8% പ്പർ ಕಫೆರಿ రవనిర్దళ 3. Kన రేఖా లేపపం కాకృతిన్ అని చదువఁగా మెచ్చుకొనెననియు చెప్పదరు కాని యీ కథ విశ్వాసార్ధమయినదిగాఁ గాన్పింపదు పెద్దనామాత్యుడు నందవరీక నియోగి బ్రాహ్మణుఁడు, సూనార్యుడు ఆఱు వేల నియోగిబ్రాహ్మ ణుఁడు, ఈ రెండు శౌఖలవారికిని సంబంధబాంధవ్యములుచేసి కొను ੱਚ చారముం డెనా యని సంశయ ము కలుగుచున్నది. ఒక వేళ్లు నట్టి యాచారమున్నను దీనినిబట్టి సూరనార్యుని కాలనియము గావించు టకు వలనుపడదు. ఈమనమరాలు పెద్దనకుఁ బౌత్రియో దౌహిత్రియో తెలియదు. పై నివాసిన సంగతులకంటె ఎక్కువ సత్యసమితాపముగా శాలనిర్ణయమును శ్లేయుటక్షీకథ యాధారము కానేరదు, ^, పింగళి సూరన్న గిరిజా కల్యాణములోనిదని యీక్రిందిపద్యము రంగరాట్ఛంధస్సులో నుదాహరింపఁబడియున్నది. కాని యీ పుస్తక మిపుడెచ్చటను లభించుటలేదు.