పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

29] పింగళి సూరనార్యుఁడు 113 తండికి శాశ్వతకీర్తిని గల్లించెదననియు నిదినఆుకు దాను రచించిన గంథములలో దన వంశవర్ణనము గావింపలేకనియు నాకొఱత నీగ్రం ఛములోఁ బూర్తి చేసెదననియుఁ గవి యీక్రింది పద్యములలోఁ జెప్పి యున్నాఁడు. నం, జనవుల్మెచ్చగ ముస్రచించితినుదంచడ్వైఖరింగారుడం బును శ్రీరాఘవపాండవీయముఁ గభాపూర్ణోదయంబు న్కలకి నెనుఁగుంగబ్బములెన్నియేనియును మత్సిత్రాది వంశాభివ o నలేమిం బరితుష్టినాక వియొనగ్పంజాల వత్యంతముకా, క. తండియె సుతులకు దైవం బండ్రుగదా వేదవాదులదివినియును నే వీంద్రును వాండ్రును బలె మా తండిఁ బరమపూజ్యఁగాఁగదలఁపమితగునే వు, గయలోఁగాశిఁ బయాగ శ్రీగిరిని గంగా ద్వారనీలాచలో జ్జయనీ ద్వారకలందయోధ్యమధురకా సంుత్య పుణ్యస్థలా గియత స్వెండియుమించు నైమిశకురుక్షేత్రాదులందర్పణ కియచేనాపినతమ్మ డెఱ్ఱన యొనర్పెందండ్రి కాహ్లాదముకా, ويم Հր* التي تم క, ఏనుంబితృపూజననా చేనై నమైనఁ జేయఁగవలయు." గానఁ గృతియిచ్చి మేదిని పై నిలుపుదు నతనికీఁ బరమేశుకృపకొ, १ ఎఱ్ఱన యొనర్సిన దానికం రెు సూరనార్యుఁడుచేసిన కార్యమే యుత్కృష్టతమమైనది. తనకీర్తినిస్థిరముగా చేయుటయేఁగాక సూరన, తనతండి యొక్క వంశము యొక్క— యశము నాచందార్క-స్థాయిగా చేయఁగలిగినాడు. ప్రభావతీప్రద్యమ్ను రచనమునాటికి కవికఱువది యేండ్లుండునని భావింపవచ్చును. అప్పటికీతనికవిత్వము మక్కా-కలవీరి మేల్మిఁగాంచినది. అంతకం రె) యొక్కువవయసుగలవాఁడందుమేని ৪ তাত