పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

108 ఆ ం ధ్ర క వి త రం గి జీ ગ 5 `९ నారపరాజే కృష్ణదేవరాయనికి సాహాయ్య మొనర్చినవాడ

ూ ు 6డ్ గ. £3 Ψυ oుంపవ చ్చును.

సీ. కోటలు దుర్గముల్ గొనుచు దోపిప్పుబల ధాటిచే మించు నార్వీటివారు కంట కామితకంఠలుంటనోద్ధతలీల దంటలై త్ర గుత్ర" గంనాజరు నిర్భరంబు గ శత్రునికరంబు నడcగించి ధీరులై మించు గొబ్బూరివారు చాలదోర్బలలీల సరదారి సంఘంబు దూలించి వెలయు నంద్యాలవారు 之yであ7ャC గల్లురాజులు మేదుర గతిఁ దున్దువదొరలును బోయలు దురుసుగాఁగఁ బ్రతిదినంబును ఘాగే మా రణ మొనర్స నిలిచిపోరా డె గజపతిబలము లప్పడు. ఈనంద్యాల నారపరాజు శాలివాహన ఛక్రవు ౧ర 2 o ఆగు క్షీలక సంవత్సర విూనమాస బహుళపక్ష పంచమి సోవువారమనాఁడు పల్లిపట్టు, గుండిపూడి అను రెండు గ్రామములను శ్రీపెంకటేశ్వర స్వామివారికి సమర్పించినట్ల"క శిలాశాసనము తిరుపతిలో నున్నది. ఆపస్తంబ సూత్రుఁడును యజుశ్శాఖీయుఁడును ఆత్రేయ గోత్రుఁడును నంద్యాల నరసింగరాజు కుమారుఁడునగు నారపరాజని యందు వ్రాయం బడియుండుటచే, ఆ బారపరాజీత ("డే యనుటకు సంశయము లేదు, శాస నమందీయ బడిన దినము హూణకము ౧ు(రలా సం. మార్చి 18వ తేదీ ఆయినది, అప్పటికి సదాశివరాయలు కర్ణాటరాజ్యము పాలించుచున్న బ్లాశాసనమునందున్నది. నారపరాజీ దానమును తన వృద్ధాప్యమునఠి దిచ్చి యుండుననియు, నప్పటి కాతనికి డెబ్బది సంవత్సరముల వయసుండు ననియు, భావించితి మేని యూతనికి ౧౧x వ సంవత్సరపు యుద్ధము నాటికీ Bx సంవత్సరముల వయసుండునని తేలుచున్నది. ఆది సత్య