పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

104 ఆ ం ధ్ర క వి త ర 0 గి జీ రాఘవ పాండవీయమునందలి యీ కింది యాశ్వాసాంశ పద్యములలోఁ గూడ, కృతిపతియైన విరూపాక్షస్వామి పంపాతటము నందలి హేమకూలపర తముపై నున్నవాఁడని సృష్టమగుచున్నది, క. పెదపెంకటాది హృదయా స్పద పదవిన్యాస తుంగభద్రావీచీ మృదుసీకరవిరచిత నిజ సదనాంగణరంగవల్లి సౌభాగ్యకర్గా! క, శ్రీపంపాసరసక్రి డాపండిత్ర పెద్ద వేంకటబ్మెపతి Ꮱ త్రోపాసితపద ప్రత్య గూపవిరూపాక్ష హేమ హటాధ్యతౌ, . పై పద్యములనుబట్టి ఆకువీడ పుగమును విరూపాక్షస్వామియు దుంగభద్రా నదీతీరమున నున్నట్లు స్పష్టమగుచున్నది. ఈయాకు వీకి పభువులు చిన్న సంస్థానాధిపతులై కర్ణాటక రాజులకు సామంతు యుద్ధ వులలో వారికి సాహాయ్య మొనర్చుచున్నట్లు గన్నట్టుచున్నది. TळलेOS టాదికిఁబితామహుఁడైనయిమ్మరాజు రాజమహేంద్రవరిమపై జరిగిన యుద్ధములోఁ బాల్గొనిన బ్లీకిందిపద్యములోఁ గవి వంచియున్నాడు. క, రాజమహేంద్రవరాధిస్తు g రీజై త్రవిచిత్రములఁ బరిభాజితుఁడై యాజీపునుం డాయిమ్మము హీజాని పసిద్ధి గాంచె సెంతయు మహి-మన్, శ్రీకృష్ణ దేవరాయలు హూణకము ౧xoు వ సంవత్సరమున రాజమహేంద్రవరమను గజపతినుండి జయించియుండెను. ఆయు వున నీయివ్మగాజు పాల్గొనిన ట్లూహింపఁదగియున్నది. ဧသေဆွိ రాజున కప్పటికి నలువది సంవత్సరముల వయసుండునని తేలంచితి మేని, పెదవెంకటాదికి _2 \{ సంవత్సరముల వయసున ననఁగా హూణశకము ౧Xరు సంవత్సర పాంతమున నీ కావ్యమును రచియించెనని తలంప వలసియుండును. l حيْ, بلبسي4 ु? -اسل؟ כבר 表)*