పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100 ఆ ం ధ్ర క వి త ర 0 గి జీ వ చ్చెననియు అందునియోఁద వారు దానిని వదల్చుకొను సాధనము లేక కాశికిపోయి గంగ తెవ్మని దానిని దూర దేశమునకుఁ బంపి యాది యింట లేని సమయమునందు సను స్త్ర సామగిలోను పొరుగూరికి లేచిపోయిరనియు, ఇంతలో పేనీ కాశినుండి గంగ తీసికొనివచ్చి యింట్లో వారు పొరుగూరికి పోస్టునప్పడింట దిగవిడిచిపోయిన నలువు రెత్త లేని పెతాతిరుబ్బురోటిని నెత్తిమిరాఁద పెట్టుకొని యిదిన అచి వచ్చితిరని పోరుగూరికిపోయి వారికి చేర్చినదనియు, అప్పడు గోంక నామాత్యుఁడు నీవువమ్మెట్టువిడి వెదవని దానిని వుంచిమాటలతో నడు K7্যেত నాఁడరణ్యములో &°ど盤3 పూసనిచ్చి వేసినయెడల ੋਠੋ੦੪ నని యది చెప్పెననియు, ఆంతట దానియభివ తమును దీర్చివారు దానిని పంపి వేసిరనియు కథ చెప్పచున్నారు." వదల్సుకొనుటకు వీలులేని సందర్భము వచ్చినప్పడు ‘పింగళివారి పేకీవలె" మమ్మిు పట్టుకొంటివని సామెతగాకూడ నిష్పటికిని యీకథను వాఁడుచున్నారు ఈతఁడు రచించిన గంథములలో మనకు లభించుచున్న వాని యందు పెయి దటిది రాఘవపాండవీయము. ఇదినాల్గాశ్వాసములు గల ద్వ్యర్థికాప్యము, ఒకేపద్యమునందు రామాయణ భారతార్ధములు రెండును వచ్చునట్లేతఁడీ గంథమును రచియించి, ఆకు వీటి సుగప భ వగు పెదపెంకటాది పేరణమని శ్రీ విరూపాకస్వామికిఁ గృతి యొు సంగెను. రెండ్శములుగల కావ్యములలో నిదియే మొదట్రీ ది. అంతకు పూర్వము వేములవాఁడ భీమకవి యొక్రరాఘవ పాండవీయమును రచించియుండెనను ప్రతీతి సూరనార్యుని కాలమునాఁటికే కలదు. కాని అంజలి యొక్క పద్యమైన నప్పటికే లభించుట లేదని యీకింది రెండు పద్యములవలనఁ దెలియుచున్నది. శా. రెండర్ధంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా కుండుందర్గతిఁ గావ్యమెల్లనిగునే నోహో యనంజేయదే పాండిత్యంబున నoదునుa దెనుఁగు కబ్బం బద్భుతంబండ్రు ద కుండెవ్వాడిల రామభారతకథల్ జోడింప భౌషాకృతికా,