పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-23] જે ཁྱུ་བྱས་ན |す。 § డ 89 - يا భీమకవిని కాశీఖండముననేగాని తక్కి-నగ్రంథములలోఁ దలపెట్టలేదు. ఇఁక నీవిషయమున విశేష చర్చ యనానశ్వకము, శిథిల భాగపూరణ వాదమునందు బలము లేదనియు, నెక్జా పెగ్గడ స్ఫురదరుణాంశు” అను పద్యము మొదలుగ నాం ణ్యపర్వ శేషమును రచింు ౧ చె ననీ యు నాధృఢవిశ్వాసము. ఎజ్ఞా పెగ్గడ రచించిన భాగమునందలి అక్క-రాది వృత్తల కణ వ్యత్యాసమును బట్టియుఁ గవి తారీతి ననుసరించియుఁ బ్రయోగ విశేషాదులను దీసికొనియు నీవినాదమును బరిష్కరింపఁబూనుట వృధా యాసను. ఆవిచారణకుఁ బూనితి మేని, యేది నన్నయ పకమున కనుకూలమో యది శిథిల భాగము కాదనియు, నేది యొజ్ఞయపక మున కుపకరించునో యదిశిథిల భాగమనియు సమాధానము వచ్చును. ఒకే పద్యమునందు రెండురీతులను జూపఁ గల్లినచో, శిథిల భాగవూర ణ వాదమున కది కొంత యుపకరించును. కాని యది యసంభవము. నన్నయపక వాదు లట్టివి చూపలేదు. కావున నీవిషయము నింత టితో విడిచివైచెదను. ఎజ్ఞా పెగ్గడ తాను రచించిన భౌగమునకు నన్నయ పే రేలపెట్టె నవి ప్రశ్నించి దాని నాధారము చేసికొని యారణ్యపర్వము నంతను నన్నయయే రచించెనని కొంద అనుచున్నారు. ఆగద్యయే పథాన వునియు, నితరసాక్యముతోఁ బని లేదనియు నిర్ణయించితిమేని, యీ వివాదమునకు మూలచ్ఛేదమే యగును, ఇంతివిమగ్ననముతోఁ 2ుని యే యుండదు. ఎజ్ఞా పెగ్గడ, నన్నయయందలి గౌరవముచేతనై నను నట్లు చేసియుండును, లేబా తన కది పథమ రచనవుగుట చే నా రణ్యపర్వమును దనరచనమని ప్రకటి చుట కిష్టము లేక యైనను దస పేరున గద్యములను వాసికొనిన నేమి కీడు మూడునో యను భయ మున నైనను నట్లు చేసియుండును. కావున నన్నయపషీయుల కీయం శము బలమునీయదు,