పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ವಿ ” ) ( ಜ 71 దకించి చూచితి మనియు, నం దిట్టిగంథములు కనపడ లేదనియు బ, $). వీరేశలింగముపంతులుగారు వాసియున్నారు. ఒక సంకలిత గ్రంథమున ఎత్థాపెగ్గడ "రా వూ యణము లోని వని ఈ క్రింది పద్యములు వాయబడియున్నట్లు tå. 5833ר-eb ప్రభా కర శాస్త్రలుగారు భారతిలో (16 సం ఇ_9కా బుట) పకటించినారు. ఆ పద్యముల నీ క్రింద నిచ్చుచున్నాఁడను. ఒకటి రెండు దక్కఁ దక్కి-నప ద్యము లన్నియు యుద్ధకాండమునందిలివి. తుది పద్యము నీలకంఠేశ్వర స్తుతి. ఈనీలకంఠేశ్వరుఁడు ఎజ్ఞా పెగ్గడనివాస మగు గుడ్లూరు నందలి నీలకంకేశ్వరుఁడే యైయుండును. శీ పభాకర శాస్తులుగారు, ఈప ద్యము లున్న వే వెూయని భాస్క_ర గ్రామూయణవును, భారతారణ్య పక్వాంతర్గత రామాయణమును, భాగ న తాంతర్గత రామాయణమును, వెయిల్ల రామాయణమును, రామాభ్యుదయమును, ఫు నగిరిరావుకవి సకలవర్ణనాపూర్ణరాయాయణమును బరిశీలించి చూచినట్లును, నీపద్య ములు నా నియం దెచ్చటను గన్పడలే దనియు వాసియున్నారు. ఇప్పడు భాస్క-ర రావూయణ ముద్రిత ప్రతిలోఁ గొన్ని పద్యము లెక్జా పెగ్గడవి గనున్నవని 8) శాస్త్రిగారి యభిప్రాయము, రామాయణ మును గూర్చి పరిశోధన వెుక్కువగా జరుగవలసి యున్నదని వుతి భాస్కరుని చారి తమున నాసియుంటిని. ఈక్రింది పద్యములను బట్టి యూక్షవి రావూయణమును సంKహముగాఁగాక వాల్మీకి రామాయ ణానుసారముగానే రచించియున్నట్లు స్పష్టమగును. చ. అనిలజ రానణానుజులు హ_స్త్రములన్ గయిదండ గొంచుఁ x) క్కు-నఁ జనుదెంచి, భౌనుజుఁడు గొల్వ సుఖంబున నున్న రావుచo దునిఁ K సిపాదముల్ శిరముతో నొఱయన్ బ్రణమిల్లి లేచి ని న్చినయెడ నెమ్మొగమ్ము వికసిల్లి విభీషణుడుం బ్రియంబునన్. é, తమ్ముఁడ! నేఁడు నాకుఁ బమదంబు ఫుటిల్లె దశాస్యనందనుం డిమ్మెయిఁ గూలుటన్ వునకు నింక జయం బగు నంచు సిగ్గులోఁ