Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-18] ક) હજી- K : 69 ○ ويستعي హపురాణమును నృసింహస్వామి కంకితము చేసినాఁడు. నృసింహ పురాణ రచనమునాఁటికి పాఁకనాటియందు రెడ్డి పభువుల పరిపాల నము ప్రారంభము కాకపోయి యుండవచ్చును. రాజాశ్రయము ආදීඩෆ చినపిమ్మట రామాయణమును రచించియుండును. ఎట్లు చూచినను హరివంశముకం కైు నృసింహపురాణ మే ముందు గా రచియుంపఁ బడి నట్లు కానవచ్చుచున్నది. విక వూగ్కి చరితమును రచించిన జక్కయక వి ఎత్థాప్రగ్గడను నుతించుచు వాసిన పద్యములో నరణ్యపర్వ శేషము నృసింహపురాణము రామాయణమునని వరుసగాఁ బేర్కొ-స్ యు Oడుట పబలసాక్యము కాక పోయినను గొంతవఆ కీ యూ హను బలపరచుచున్నది. __ : ఇ లే ని రా వూ యు £3 Uస శ C స : ఎత్థా పెగ్గడ రచించిన "లా వూయ 3 విుప్ప డెచ్చటను గాన్పిం చుట లేదు. కూచిమంచి తిమ్మకవి ఎజ్ఞా పెగ్గడ రామాయణములోని వని యీకింది పద్యములు తన సర్వలక్షణసార సంగ్రహమున ను దా హరించియున్నాఁడు. వు. చెఱకుందోఁటలఁ బెంచి శాలిమయ సుక్షేత్రతస్థలుల్ నించి య క్కఱ లేకుండఁగఁ బూX నాగలతికా కాం"శ్రారములో ప్రోచి ಹೊ డై ఆ సంతం గుముదోత్పలాళి వనవాటీగోటిఁ బాటించి పె న్జెఱుకుల్ వొల్చెఁ బుగంబున లైసలఁ బస్ఫీతాంబుపూర్ణస్థితిన్. ○ క. నూఱు దెఱంగుల నెఱసులు విూఱఁగ నీవి భవుములు మెఱ యించి మునిం గాఱఁగఁ జేయుము మేనక వూఱSTనదే యతని తెలివి సాము లు మున్నున్. _9) శా, తాఆంగా గిన నేల తంపలల9ఁ బాతాళంబు దాఁకన్ జనం దూఆం జల్మిరి మిన్ను దాఁకి తరంగల్ తోరంబు లై నల్గడల్ పాఱం బెల్గుగ నేఱు లుబ్బఱముగాఁ బైపై_న నీ రెక్కి— దై వాఱన్ జెర్సులు చెన్ను విూతె నఖిల పాణుల్ ముదంబందఁగన్. 3