పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిగురుఁ గై దువు వెఱికి مسعه మగలసిగ్గులు న క్షి సతులఁ గౌటులు షe9-చి యతుల వతి ములు చెత్తి చి అలులు చిలుకలు బండు వెలయఁ STలు వఁ గ నుండు వురు ఔoు (Oచిన వా ని గరుణ మించిన వాని, ఈకవిరచించిన పేమాభిరామము లభ్యము కాలేదు. ఇది సంస్కృ తనాటకము కాదనియు, తెలుగుభాషలోనే దీనిని తిపురాంతకుఁడు రచియించెననియుఁ దీని ' ' ననుసరించి వల్లభామాత్యుఁడు స్త్రీకాభిరా మమును వాసెననియు కీ. శే. తల్లా ప్రగడ సూర్యనారాయణ గావు గా రాంధ్రనాహిత్యపరిషత్పత్రికలో (సం9పు3EF) వాసియున్నారు. "కాని యది నిజము కాగా చని నావిశ్వాసము. ఈవియమునుగూర్చి వల్లి భామాత్యుని చాగిత్రమున వ్రాసెదను. 44- గణపనా రాధ్యు C డు ఈకవినిగూర్చి رثان నేలటూరి వెంకటగి మణయ్యగారు గార త్రి 12 వ సంపుటము 1న భాగమునందు 29-31 పేజీలలో నిటుల వాసి dున్నారు. ఈ కవి ఆంధుల కపరిచితుఁడు. ఇతఁడు స్వర శాస్రు వును చిన్నద్విపదకావ్యమును రచించెను.