పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 3 ৯৮৪ RS 2\) & హ 3 ශ්‍රී ெ శాసనమునం దున్నది, సోదరుఁడు రాజ్యరకౌమణి కావచ్చును. కావున వారిరువురును సోదరులే యనికొందఱియభిప్రాయము. రాజ్య ర గ్రౌవుణియనఁగా నే సాధిపతి వంటివాఁడు. కావున గన్నారెడ్డికి విప్రి లుఁకు సేనాధిపతి యేగాని సో:గుఁడు కాఁ డని కొందఱి యభిపా యము. ఈసందర్భమున నిఁకనొక విషయమునుగూర్చి యోచింపవలసి యున్నది. శీయుత వూ రేవుండ రాషూ గ్రాను ఎం. ఎ. బి యిడిగా గు కాకతీయసంచికలో క్రీ. శ, ౧ర్తునా-o ప్రాంతమున గాకతిరుద్రాంబయు. బతాపరుదుఁడను Κebξ, రాజ్యము చేయుచుండిన "కాలమున లాయ. చూరుదోఆబ్ ను, Xర్నూలువురడలము నరణ్యావృతములై තණ්හඌ డఁగా నీ ప్రాంతమునందలి కాకతీయ సామగతులు ను సేనానులు నీభూ భాగమును గృషి యోగ్య మొనర్చిరి. ఇట్టి వారిలో గోనవంశీయులు ముఖ్యులు వీరిలో మువ్వురు సోదరు లీ కాలమున గాకతీయ సామా జ్యపు దక్షిణదిశ నధికారము చేయుచుండిరి. గన్నయ రెడ్డి నర్ధమాన పురమునను, పిఠలనాథుడు రాయచూరు బళ్ళారి మండలములను, "గ్రా శ్రీు రెడ్డియు నాతనిపుతుడగుఇమ్మడి కాటారెడ్డియు రాయచూరుకోఆబ్ పైనను, అధికారులై యుండిరి. వీరందఱు ు కాకతీయ సామంతులే. అడవులను నిర్మూలించి భూమినివాసయోగ్యముగ జేయుటలోఇమ్మడి కాటారెడ్డి ఎజగామ నివాసి యగు బుడ్డా రెడ్డి "శ్రేక్ష పొలవిరెడ్డి యను సత్వగు మిక్కిలి సహాయ నెయిన ర్చెను. అందుచే నీ కాకతీయ సేనాని పతాపరుదునిచే కీ. శ. ౧.5 శాం లో పైబడ్డారెడ్డికి మానవ బెళు దోణి, రాయచూరు, వెూసలకట్ల, అలంపురను, ఆదోని, ఐజ, అను ఏడుసీమలపై నాడగౌడరికము నిప్పించెను" అనివాసియున్నారు. రాంను వూ రు "శాసనములో వర్ధమానపురాధిపతిగా గన్నారె డ్డియు, రాయచూరుదుర్గాధిపతిగా నికలభూపతియుఁ జెప్పఁ బడియం డుటచే రామారావుగారి వాఁతలనుబట్టి వారిరువురును సోదరు లగు చున్నారు. రామారావుగా రట్లు వాయుట కాధారము లేమియో