పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

270 ఆ 0 ధ కవి త రం గి శి త్ర్మన్గాసనము శా. శ. o_9Fూ అనఁగా హూణశకము ౧ 3 2ఇ_ సంవత్సరమునఁ బుట్టినది. ఈ శాసనముతోగోడను నాగారపు శాసనము తొ*డను విశేష కార్యమున్నందున నా శాసనముల సంపూర్ణపాఠము లను వంశవృక ముతోఁగూడ శ్రీనాథకి వి చారిత్రమున నీయఁదలఁచి @窓) ఉమామహేశ్వర శాసనమునఁ గాలము లేదనుకొని నాగార శ) శాసనమును బట్టి "క్రాల మును నిర్ణయింపఁగడంగుటలోఁ జరితకారులు ప్రమాదమునకు "నైరి. ఉమామహేశ్వర శాసనము నందలి వూధవ నృపాలుఁడు తాతయు, నాగారపుమాధవ నృపాలుఁడు మనువుఁడు నై యున్నారు. ఉమామహే శ్వర స్ధాసనసులో దాచయసింగ వూధ వ నృపాలుఁడని స్పష్టముగా నున్నది. ఇతఁడు బేతాళరెడ్డి F°బ్రి న త్రగ్ర మువాఁడు. పంతులుగారనుకొనిన నిమిదవ తరము వాఁడు కాఁడు. ఇతఁడు సర్వజ్ఞ సింగ వునాయనికిఁ బినతండ్రి. నాగారపునూధవనృపా లుఁడు అనపోతసింగయ వూధవుఁడు కాని దాచయ సింగమాధవుఁడు "కొcడు. ఉమామహేశ్వర శాసనకర్తయగుమాధవనృపాలుని యొద్దపోత "రాజు 5 જૈ. ત> 3 2 =- ప్రాంతమున మంత్రిగా నున్న వాఁడు. కావున তেম্পগু:) తిమ్మనికుమారుడైన గౌరన ౧ 3ూ> మొదలు ౧ర ర> వఱకు నుండి యుండునని నిశ్చయింపఁ దగియున్నది ఇతఁడుశీనాథుని కాలములోని వాఁ డనుట స్పష్టము, శీనాథుని శివ రాత్రిమాహాత్మ్యి ము శ్రీశైల మల్లికాఫ్ఘనస్వామివారి ధర్మకర్తయగు శాంతము క్తి భిక్షారాయని కోర్కెవైఁ బువ్వల శాంతయ్య కంకితమయినది. గౌరన తన నవనాధ చరితమునుగూడ నా శాంతము క్తి భి హెరాయని యాజ్ఞ ੇ శ్రీశైలమల్లికాఫ్టునకుఁ గృతియిచ్చినాఁడు. కౌవున నీ యిరువురు సమకాలికులని నిర్ణయించుటకు సందేహింప నక్క-ఆలేదు, శీ మానవల్లి రామకృష్ణకవిగారు భైరవకి వికృతి ముగు శీరంx వూ హశీత:్యపీఠికలో గౌరసనుగు-నిరిજેો వాయుసందర్భమున:— మల్లారెడ్డి శివధర్మో త్తర ఖండమున: