పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

254 ఆంధకవితరంగిణి శ్లో కించతదు_త్తర దిక్సముదంచితసాలం విచ్గాల వు తైలం పాకల్పయ దాకల్పం విశ్వనృహా "రాయుగండR*పాలక విస్తుపతిష్టా మకరో త్స సౌధాం £o Θ م విశ్వేశభూపో ధరణి వరాహః స్వావాది ఖోపేంద వరాxశ• శే పట–ర్మభి பி) ே మరుద్విహా తే? దీనినిబట్టి యీ వి తనిగంధమును క్రీ. శె. ౧రం) పాంత మున రచించెనని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. విశ్వేశ్వ చక వ_ర్తి శాసనములు శా. శ. ౧9FF మొదలు ౧3.9గా నఱకుఁగన్పడు చున్నవి. (ద. హిం. శా. సం E. సంఖ్య ూరం, FOP). ఆంధమున నలంకార శాస్త్రములను రచించిన వారిలో నీ పెద్ద నయే మొదటి వాఁడు. ద్వితీయపతాపరుదుని రూస్థానమున నున్న విధ్యాధరుఁ డనుకవి సంస్కృతిమున రచించిన పతా పెరుదీయమును నలంకార శాస్ర విూగంథమునకు మూలమని చెప్పనొప్పను. కొన్ని పట్టుల సీతఁడు దండి కావ్యాద్భుము ననుకరించెను. మరికొన్ని తావుల రసవుంజరి మొదలగు సంస్కృత గంథముల నాధారముగాఁగైకొని యుండెను. కావున నిదియొక సంస్కృత గంథమున కాంధీకరణమని ప్పరాదు, ఇదియొక స్వతంతి గంథమనియే చెప్పవచ్చును. ఈతిని కావ్యాలంకారచూడామణి, సమగము గాక పోయినను మొత్తము మిూద దీనివలన నాంధభాషలో నాలంకారిక విషయములను దెలిసి కొనఁదలఁచిన వారికిగొప్ప మేలు సమకూరెనని చెప్పవచ్చును. తరువాతి కవులును లాడఁడికులును సీతని ననుసరిచి గౌరవించిరి. ఈ గంథమునఁ గేవలము నలంకార విషయము లే కాకుండ ఛందో వ్యారణవిమయ ములుకూడ నున్నవి. ఆంధ్రాలంకార గ్రంథములయందుఁ దఱచుగా నిట్టిసౌంకర్యము గన్పట్టుచు నేయున్నది.