పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 ఆం, ధ కవితరంగిణి ఈద్విపద రామాయణమును రoగ నాథకవి రచియించె నని యెుక వా డుక కలదు. దీనినిగూర్చి రంగనాథకవి చారితమున విపులముగా వాసియున్నాఁడను కావున నిట మఱల వాయ లేదు. కావ్యకర్తను గూర్చి వివాదముండుటచే నా విషయమున దమయభిప్రాయమును స్థిరము చేసికొనుటకై గంథ విస్తరబీతియున్నను గృత్యాదిని గవిచె ప్పినయంశములను బూ_ర్తిగఁ బైనినుదాహరించితిని. కుమారుని కవి తాసామర్థ్యము సభ్యులు చెప్పెడు వఆకును దండ్రికి దేలియకుండుట వింతగ నే కన్పించును. కాని కవులు తమశక్తిని దాము చెప్పి యాత్మ స్తుతిపరాయణు లసి పెంచుకొనుట కిష్టము లేక యితరులు చెప్పినట్లు చూపుటకైయిట్టికథలను గల్పించుచుం కుటలోకప్రసిద్ధము. కావున 窓)& యొకయాక్షేపణీయాంశముగాఁ బరిగణింపరాదు. కవి తన వంశానళి 総) క్రిందిద్విపదలలో వర్ణించియున్నాఁడు, -బు డ్రై భూ ప తి ప C శ ము" . -- يا A. بنایی میه " sاس محكمه ك శ్రీరమణియమా ఏప్రి ను త్తములు గోరివర్ణన సేయుగోనవంశమున ఫలితసదాచార భానుఁడై పొడమి కలికాలదోషాంధకారంబుఁ గోలి 米 杀 来 శరణార్ధిరాజన్య షట్పదా ధారి కరపద్మునకు Nశన"కాటభూపతిక్షి నయన యో" దయచరనూయత నిత్యామతికిఁ బ్రియతనూజన్ముడై పృధివిఁ బెంపొందు రుద్రప్రతాపండు రుద నిర్మలుఁడు రుదాత్మఁ డగునోనరు దనరేందు పౌతుఁడ భంగుఁ డ, పతిమ వర్తనుఁడు గోతధీరుఁడు కులగోతవర్గనుఁడు