పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

220 ఆంధ కవితింగిణి 「夢8)s* యనంతయ్య వాయ లేఁడని చెప్పఁజాలము. ఎచ్చట నైని పద్య ములలో, పాదములలో, భానములలో సామ్యమో యునుకరణ మెూ కన్పిట్టినను, అనంతయ్యగంథమును జూచి, యెల్లనూర్యుఁడు. - ఆక్షే వాసి యుండెనసి సమాధానము వచ్చును. అందువలన నిజము వేల గు. కావున సీచర్చతోఁ బయోజనము లేదు. విష్ణుమానూనాటక 3 సcదీరు గోవిందశర్మయను బాహ్మణుఁ డొకఁడున్నాఁడు. ఇతఁగు శీకృష్ణునకు మితు' (ధు. కుపితయగు సత్య భామను పసన్నగాఁ జేయుటకై విష్ణుమాయూప బావమును దేలు ప) కథలను గోవింది శర్మ సత్యభామకుఁ జెప్పెను. ఆగి థలను విని నలయు నని సనకసనందనాదులు శ్రీకృష్ణునికడకు రాఁగా, పాండ వేయుండగు ధర్మరాజును, ఈ కథలను వినఁ దలంచియున్నాఁడు కావున గోవింద శర్మతోఁగూడ ధర్మరాజసభ కేగి యచ్చట సీతనిచే నాక్ష థలను వినుం డని, శ్రీకృష్ణుఁ డానతిచ్చెను. వార ప్లే ధర్మరాజసభకుఁ బొయిరి. సోవిందశర్మ ధర్మరాజున కాకథలను జెప్పెను ఆకధలనే పరీక్ష న్మహా "రాజు నకు శుకబృహ్మ చెప్పినెట్టు, అనంతయ్య, యీప్ఫ్లుఎూయా నాటక మున మనకీకథిలను రచియించి పెట్టి యున్నాడు మన కేప్పగాణ మునను గోవింద శ్మ కనఁబడఁడు. అంతునిసృష్టిలో నీతఁ డొక వినుకొండవల్లభరాయల పేర శీనాథ మహాకవి రచించిన క్రీడాభి “రావు మును గంథములో Srరాక్ష గోవిందశర్మ యున్నాడు. గోవింద శర్మను సృష్టించుటకు శ్రీనాథునకుఁ దరువాతివాఁడైన రాధామాధవ కవిక్షి సాధ్యము కాని, యనంతయ్యకు సాధ్యము "కాదనియు, నందు చే నీగ్రంథకర్త రాధామాధవుఁ డని నిర్ణయింపవలసి యుండుననియు నొకపూర్వపకము రావచ్చును. ప్రతాపరుదుని భోగ కాంత యగు మాచల్దేవి ని బాస సౌధమును జూచి, యాసవీూపమున నున్న యొకనిని ఈమహాసౌధ మెవ్వరి దని,గోవిందశర్మ ప్రశ్నింపనాతండు: s...M