పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 ఆంధ్రకవితరంగిణి చేయించినట్లును రామిగిరియందు విష్ణ్వాలయమును గట్టించి బంగారపు శిఖర మెత్తించినట్లును సీక్రింది పద్యములవలనఁ దెలియుచున్నది. (ఈ ధర్మపురి నృసింహ క్షేత్రమునుగూర్చి శేషప్పక విచారిత్రమున వ్రాయ నున్నాఁడను.) చ. అతులితరీలఁ గేససచివాగణి ధర్మపురంబునందు సO చితముగ నన్న సత మిడి శీనరసింహున కుత్సవంబులన్ సతితము హోపహారములు సల్పుచు రామగిరీంద వుందు సు o 岑 թ ճ പ് اتم هحری گی الصمعي స్థితి గుడికట్టి విష్ణునిఁ బ్రతిస్థ యొనర్చె నుదాత్తసంపదన్. ము అనా ఫూత్ముల్మును పెక్కు-భంగుల ధనం బార్టించి ੀ` ਲੁ` $85੦੦ బెన యు టౌశ్రుదు గూర్ధ్వలోకములకం చేయూరికే తో వ ত-e యని మా కేసనకేశవేంద్రుగుడిపై నా చంద్ర తారంబుగా నినతుల్యం బగు హేమకుంభశిఖరం బెత్తించె నత్యున్నతిన్. కందనమంత్రిపూర్వులు కట్టించినయాలయములును నిర్మించిన తటాకములును సువర్ణశిఖరము నిప్ప డున్నవో లేవో చెప్పఁజాలను. రీāన్నను నానిర్మాతలవీ రిప్పటివా రెఱిఁగియుండగు కదనమం తి పద్మపురాణమును గృతినంది తనకీర్తి చిరస్థాయియగునట్లు Ršcدغننکي యే కాక, తనపూర్వులయశస్సును గూడఁ జిర కాలముండునట్లు చేయ గలిగెను సప్తసంతానములలోఁ గృతి పశస్తతమముగదా ! పద్మపురాణి" తరఖండమును దన పేర నంకితము సేయువుని కం దనమంతి కవిని పార్ధించిన పద్యము き)g). స్నీ పొలు పారు చున్న యీ భువనత్రయమునందు సముర లోకము సార వెు నయటు )rv سیاست విశ్వపూజ్యంబైన వేదత్రయమునందు సమురసాముహు సార మొనయటు ومحم سادگ కీ_ర్తిఁ బెంపారెడి మూ_ర్తి త్రయమునందు నంబుజాజీుఁడు సార మొనయటు בwא مسعسلحة