పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 ఆంధ్రకవితరంగిణి గౌతమినా నదికి దక్షిణమున నున్నది. కోర్కొ-ండశాసనకర్త యగు ముమ్మడి భూపాలునితండ్రి కూనయ. ఇతఁడు కాపనాయకునికి సహాయము నేసిన వాఁడు. ఈకూనయ యు, ముప్పభూపతి పపితా ముహుఁ డగుకూ నయయు, నొక్క_cడే వెూ తెలిసికొనవలసి యున్నది. కృతిపతి యైనకందనామాత్యునిపూర్వులు మంతులును, దండా ధీశులును, గీ_ర్తికాములు నై యున్నారు. వారివంశ వృకము సీక్రింద నిచ్చుచు, వారినిగూర్చియిటఁ గొంచెము వాయుచున్నాఁడను గుదమంత్రి= భార్య అన్నపూం బ. | | | | గాదమ= గన్నయ రు దయ పోతయ వుల్లయ వుల్లన = 7؟Tرکج 5 م గణపతిభార్య Nrశీపన "రావున మం తీగన్నయ గౌరవూంు మల్లన అబ్బయభార్య మంత్రి గౌరవూoు | తిమ్మన కేసన కందనమంత్రి వుO to ఇతఁడేపద్మపు రాణకృతిపతి ఈ వంశము వారికి మొలగూగు నివాసమైనట్లు గాన్పించుచున్నది. మూలపురుషుడైన రుదమంతి మొలగూగు నేలుచున్న బ్లీ కింది పద్యములో నున్నది. మొలగూరు నిజాము రాష్ట్రము ey"恋)ぬ。