పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

166 ఆంధ్రకవితరంగిణి లుగారు వ్రాసియున్నారు. మల్లు భట్టుతండ్రి వూథ వసుధియఁట • మొదటి హరిహరరాయలు క్రీ. శ. ౧332 మొదలు ౧3ళళ వఆకును రాజ్యపాలనము చేసిన వాఁడు. ద్వితీయ ప్రతాపరాయల యనంతర ముస నీవుల్లకవి హరిహరరాయలయాస్థానమునఁజేరి యతని రాజ్యకాలమున మొదటిసంవత్సరములలో నుండియుండును, వేదాంత'దేశికులు $). 중. co-os-2 55 సంవత్సరమున జన్మించి నూట రెండుసంవత్సరములు జీవిం చెనని చెప్పదురు. ఆయన ముప్పదియ వసంవత్సరమున వరద దేశికులు జన్మించి, తనముప్పదియ వసంవత్సర పాంతమునననగా కీ శ.౧392 సంవత్సర కాలమున శాకల్యమల్లు భట్టుతో శాస్త్రార్థములు చేసి యుండు ను. దీనినిబట్టిచూచినను, పై నిర్ణయించిన యయ్యలార్యుని కాలము నందు వ్యత్యాసము లేదు. మల్లు భట్టు あ 5)○ゼ)、3 సంస్కృతగ్రంథములే వియు నాకు లభింపలేదు. అయ్యలార్యుని సోతాదికము తెలియరా లేదు. వైదికశాఖా బాహ్మణుఁడనియు నిజాము రాష్ట్రనివాసియనియుఁ దలంపవచ్చును. అయ్యలార్యుని కవిత్వము పౌఢమై, సలక్షణమై, చక్కగానున్న る。 ఆతనిక విత్వ శైలి శెలియుట"కె నాలు పదములనిటు నుదాహరించు )~~; سیاست حساسلام చున్నాఁడను. వు. భజనీయం బనుచింత లేక మదిలోఁ బాజ్య మారాజ్యమం ద్యజనీయంబుగఁ జేసి కాఱడవులం దద్భంగి వర్తింపఁగా నిజమై యాపురుషార్థముం గలుగు నే నిక్కంబుకాదే పుర స్థజగన్మానిత వస్తువుల్ 3)äぜ)3窓下 సౌఖ్యంబు సిద్ధించునే ! அை 8 శా. లంకానాథుఁడ సర్వరాశసకులాలంకారభూతండ 窓) 중ృంకుండన్ సమురంబులO దురుభుజాసారోగుఁడకా মতত:3=তত తం"కాపాదనదక సాహసమహోదగుండ నే నన్నుమిగా నాంకుం డిప్పడు నీదు నేత్రవిశిఖవ్యాలీధుఁజేసెన్ వెసన్ oE_ూూ