పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దల్లియు బంధు లోకమును దండ్రియు నే మును వా రెట్రింగి రే నుల్లవు యిట్లు నీకుఁ దగునో తగదోపరికించిచూడు వూ ! ఆ. సీర నగ్న యునికి యూరయ విస యం బనుచు బాడబాగ్ని కడలి యప్ప రంబు బొల్చె నొక్క-ర త్నాకరము మణు లనఁగఁ జెలు వి వుమరు నాపణములు. గొఱవి నిగోపరా జీతని నుతించుటలో “మత్కు-లచందుల” నని చెప్పియుండుటచే నీయమ శేశ్వరుని నియోగి శాఖకుఁ జెందిన బాహ్మణుఁ あ室窓の నిశ్చయింపవచ్చును. ఇందలి కథానాయకుఁడు నిషధ రాజగు నలచక్రవర్తి కుమారుఁ డైన విక్రమ సేనుఁ డని తోచుచున్నది. ఃఖిశః 49. దో నయా మా త్య కవి ఇతఁడు నియోగి బాహ్మణుఁడు; ఆపస్తంపసూత్రుఁడు; శీ వత్సగోతుఁడు; నూచి రాజు రు) దాంబలకుఁ బు! తుఁడు. '- U ఈకవి స్రస్త్యానందము, సర్వలోకాశ్రయము _నను రెండు పద్య కావ్యములను రచియించెను. సస్యాఃంద్రమ్లు నాలుగాశ్వాసములు X رم చిన్నకావ్యము ఇందు మొత్తము 99% పద్యములుగలవు. దీనిని శీశైలమందలి మల్లిఖార్జునస్వామి కంకితము సేసెను. వ సంవత్సర మున వర్షము లెట్లు గు) యునో పంట లెట్లు పnడునో, అతివృష్టి యోగ ములు, అనావృష్టి యోగములు మొదలగు వ్యవసాయకుల క్షుప రెమో"గా గించు విషయములు పెక్కు-లు దీనఁగలవు. ఈ కవి రచించిన సర్వలో కాశ్రయ విుప్ప డెచ్చటను 7గానరాదు. అందలి విషయమును దేలి యదు. సస్యానందమునఁ గవివృత్తాంత మిరాక్రింది గద్యపద్యముల వలనఁ దెలియవచ్చుచున్నది.