పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 ఆంధకవితగంగిణి గావుండలమందలి శాసనములలో ౧>&ర సంఖ్యగల శాసనమునందు బుక్క-రాయలు శా. శ ౧_9ELూ ($). శ. ౧ 3రE) వ్యయసంవత్సర మార్గశిర శుక్లద్వితీయనాఁడు సింహాసన మెక్కినట్లు చెప్పఁబడియున్న దని శివీరేశలింగముపంతులుగారు కవులచరిత్రములో నుదాహరించి యున్నారు. బుక్క రాయల పెంచుకలదిన్నె శాసనమును సంపాదించిన యైరో పీయుఁ డగురై సుపండితుఁడు పండితులసాహాయ్యమున "తారgృ** ను సాధారణ” అనియును, రసాభ నయనేందుభి: అను వాక్యమును, క్ష రాజనయనేందుభిః’ అనియును సవరించి, శాసన కాలమును శా. శ. ౧9F9 (క్రీ. శ. ౧3 2ం) వ సంవత్సరమునకు మార్చినారు. శాసన "కాలమును బుక్క-రాయల పరిపాలనా కాలములోనికిఁ దెచ్చుటకై యీ మార్పులను చేయవలసివచ్చినది. వీరేశలింగముపంతులుగా రీవూర్పు నంగీకరించి యీ కవి క్రీ. శ. ౧3=ం-2ం సంవత్సరపాంతములయం దుస్నొcడని నిశ్చయింపవచ్చు :3:) Շ. ఉత్తర హరివంశమునకు పీఠిక వాసిన వేటూరి పభాకర శాస్త్రిగారు రసాభనయనేందుభి? అనువాక్యమును ‘‘ర సర్తన యునేందుభి' యని సవరించి శాసన కాలమును ?”. శ. ౧_9ఇ_E_ క్రీ.శ. ౧3రర) అని నిర్ణయించియున్నారు. అప్పటికి బుక్క రాయలు రాజ్య మునకు రాకపోయుసను యువరాజుగా నున్నాఁడనియు, నన్నగాగ్రి రాజ్యకాలములోనే సర్వసమస్థ డైన బుక్క-రాయ లోకయగ్రహార మును దానమొసంగె ననుటలో నాషేపముండదనియు, ఎపిగ్రాఫికా కర్ణాటికావాల్యంఖహసన్ జిల్లా చెన్న రాయపట్నం తాలూకా శాస నోము _9>E_ సంఖ్యగలదానిలో హర్క్మిగరాయలు రాజుగానున్నను వాస్తవమునకు విద్యానగరమును నిర్మింపజేసినవాఁడు పేరుపెట్టిన వాఁడు బుక్క-రాయలే యనియున్నదనియు, నాగరలిపిలో భ్రూ” • భ?? అనునశరములు “ర్త" ను బోలియుండుట వలన శాసనమును