పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 ఆంధకవితర oጸgo మజ్జిపినవీరన శకుంతలాపరిణయమున నాచిరాజునిసోము" అని చెప్పి యుండెను, వీనినిబట్టి యీ కవి ని యోగీ శాఖా బాహ్మణుఁడని స్పెళ్ళై వుగుచున్నది ఇరువది యెనిమిది భాగముల కధికారియైన తల్లప్ప ,סס555; ס. פרס క్క-కువూరుఁ డనియున్నది. ఇతఁడును భార్త ద్వాజన్స్తో త్తుఁడే. ఈనాచ నశబము గృహనామముగాక తల్లప్పకుం బితృనామ వుగట స్పష్టము. CŞ 2.5$ -سسساس عک-سمینامه ఈ నా చ సయు, సోమునితండ్రి పేరు నాచన యైన సందర్భములో నానా నయు, నొక్క_cడేనా? వేఱు వేఱు వ్యక్తులా యనుప్రశ్నకూడవచ్చు చున్నది. ఇరువురు నొక్క—రేయైనచోఁ దల్లప్పసోమునకు సోదరుఁడై యుండును. వీరిరువును సోదరులని శాసనమునందు లేదు. నాచన శబ్దముగృహ నామమైనను, బితృనామమైనను సోము నీగుఱుతించుట కేర్పడిన దే కాని వేఱు పయోజనము లేనిది. కావున నీ విషయము నింతటితో విడిచి కవియొక్క- కాలనిర్ణయమును జేయుటకై పయ త్నించెదను. పైన వాసిన శాసనములోని ౧ూ వ శ్లోకములో శాసన కాలము చెప్పఁబడినది దానమిచ్చిన వాఁడు సుపసిద్ధు డగు వెుదటి హరి వూర రాయలతమ్ముఁ డైన బుక్క-రాయలు, దానమిచ్చినదినము తారణ సంవత్సర చైతశుక్ల నవమి. శాలివాహనశక సంవత్సరములు కరస భూనయనేందుభిః” (అనగా ౧అ౧=) అని యొక శాసన పతిలోను, “రసాభనయనేందుభి” (అనగా ౧9ంE) అని యొక శాసనప్రతి లోను ఉన్నది. ౧_9౧8 వ సంవత్సరము తారణాబ్దము জন্ম ততে. కావున నది పొరపా బని భావింపవలసియున్నది. ౧.9ం = వ సంవత్స రము తారణాబ్దమే యైనది. కాని యప్పటికి దానమిచ్చిన బుక్క-రా యలు జన్మింపనేలేడు. శాసనముయోక్క ౧s_ వశ్లోకములో విద్యా రణ్యకృతమైన విజయనగరమును బేర్కొ-నియుండుటచే దాన కాలము | నాటికి విజయనగరనిర్మాణ వుంుయుండవలయును. "కాపలూరు శౌస