పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-2) 5 о Х куч фSс css 5 యొులచఁదగియున్నది. ఆ రానూయణముల నాతఁడు చదివియుండును. రంగనాథ రావూయణజననమునకుఁ బిమ్మట. నరువది డెబ్బది సంవత్స గ్రములలోనున్న యనం తామాత్యుఁ డొకకల్పితపురుషుని వా_స్తవిక కవిగా నెంచి నుతించెనని తలంచుట కవకాశము లేదు. రంగనా థుఁడు రచించినమఱియే యితర గంథములైన నప్పడండి, యటు తరు నాత నవి కాలగర్భమునఁ బడి పోయి యుండుననియు, నందు సీ రామాయణకర్త రంగనాథుఁడని యనంతామాత్యుఁడు చెప్పినట్టు భావింపరాదనియుఁ, గొంద ఆనవచ్చును. అయిన నాపకమునఁ గూడ గంగనాథుఁడు కల్పితపురుషుఁడు కాక వా_స్తవికకవియేయగును. "కావున నెటు చూచినను రంగనాథుఁడు భాంతిమూలమున 23恋)○ゼ)ö కల్పిత వ్యక్తి కాఁడనుట నిశ్చయము. –9. చక్రపాణిరంగనాథుఁడును, ద్విపద రామాయణకర్తయు నొక్కఁడు కాఁడని చక్రపాణిరంగనాథుని చారిత్రమున (వాసియు న్నాఁడను. ఇఁక నావిషయమున మఱల జర్చింపఁబని లేదు. 3. ఇతరులు రచించిన కావ్యములను దము పేర పకటించు ST్చరను పవాదము గల వా రాంధ్రకవి ప్రపంచముననే పదివుO ది యోగా యుందురు. అట్టి ప్రవాదము గల్గుట కేవియో కొన్ని కారణము లుండి యుండును. అట్టిగాథ లన్నియు సత్యములైయుండవు. అన్నియు నసత్యములు నై యుండవు. కొన్నియిదమిర్ధమని నిర్ణయింపసాధ్యము గానివై యుండును. తెలిసినవిషయములను లోకము నెదుటనుంచి, తమయభిప్రాయమును దెలుపుచు నిర్ణయమును బాఠకులకు వదలి వే యుట చరిత్రకారులధర్మము. ఆవిధి నే నేనిట నిర్వర్తించుచున్నాఁ డను. రంగనాథ రామాయణమున కున్నళ్లే కంకంటి వారి యుత్తర రావూయణమునకుఁగూడ నిట్టిప్రవాద మే కల్లుట యొకవిచిత్ర సంఘ టసము. గంథస్థమైన సాక్ష్యముండగా దానిని విడచి యితరస్త్యా ము నాధారమ్గా కొనెటె తెగ్దను నియమము కవులపట్ల నక్ష