పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 ఆంధక వితరంగిణి సంస్కృతభీమఖండముననున్న— § { به جا ماسه or പ് శ్లో. “గసతేస్మజగత్తాతా ! విమభృదూృషణోవిషమ్ ఘటికాం ఘటికాంసి | బధ్వార సమయీమివ" ౧ అధ్యా 2, نة بrنت అను• శై'క్ష ము చు గwr) క . కనుక వుగు విషము వి ప ధర కటకం బగు కేలఁ బూని కౌతూహలియై ఘటికా సంసిద్దుఁగు విమ + ఘటికయునుం బోలె మృడుఁగు గుబుకున మింగెన్. యాంధీకరించి భీమేశ్వరపురాణమున జేర్చెననియు, పూర విబ్రూ ل (نبع సమునఁ గూడ నీ పద్యము కలదనియు, నoదుచే భీమేశ్వరపురాణ రచనానంతరమున నినఁగా క్రీ. శ. ౧33ం పాంతమున హరవిలాస మును రచియించె ననియు, బ. శీ, పబాకర శాస్తులు గారు వాసి యుండిరి. పైన నేనుజూపిన కాలమునకును వారు చెప్పిన దానికి నై దుసంవ త్సరముల వ్యత్యాసమునూ తమె కలగు. రాజమహేందవరపు రెడ్ల యూస్థానమునం దాశ్రయము థ్రోగాని జైన పిమ్మట నా తఁడు కC చికిఁ y* లేదనియు, ఏ గాజా శయమును లభిం పని "కాలములో ధనార్జన కొఱకు తన బాల్యసఖుఁడును, డాతయు, ధనవంతుడు సగుతిప్పయసెట్టి కడ కేఁగి హరవిలాసము నా తని కంకితము చేసియుండుననియు నాయభి ప్రాయము. భీమేశ్వరపురాణ కాశీఖండములసంగతి హరవిలాసమున నెత్తక నైషధమును మాత మే స్మరించియుండుటకూడ నాయూహకు బల మొసంగుచున్నది. సంస్కృతభీమఖండమును గూడ శీనాథుఁడే రచియించెనని యెుక వాదమున్నది. దానివూట యటుండ నిండు. బహుపురాణజ్ఞఁడగు శీనాథుఁడు భీమఖండమును జదివియుండును. అందలిశ్లోక সম্ভS భాసందర్భమున సరణకు రాగా దానినాంద్రీక రించి హరవిలాసమున వేసియుండును. హరవిలాస రచనా కాలముసనే తాను