పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 පෆතු, ys వితారి o^ణి మునందే వాయబడెనని తలంచుటకుఁ దగిననూధారములు హరవిలా సమునందే కలవని వాసియున్నారు. చారిత్రక విజ్ఞాన నిధులగు శీలత్మణరావుగారితో నీవిషయమున నే నేకీభవింపఁ జాలను, కమూ గిరి రెడ్డి జీవితకాలములో నైషధమే రచియింపఁ బడలేదని నాయ శము. కావ్యములలో గవులంతకుఁబూర్వ మెప్పడోగతించిన పుణ్య పురుషు నుగూర్చి యప్పడు జీవించియున్న వారిని పొగడి వశ్లే నుతిం చుచుందురు. అతిక్రాంతికాల చారిత్రిములను బత్యక పద సీయ ములుగాఁ జేయుచుండుటయే వారి వృత్తి. మనుమసిద్ధి య నcతర ము తిక్కనసోమయాజి కెవ్వరైన నొక గంథము నంకితము జేసినచో నcదు మనుమసిద్ధిని యూతనిచేఁ దిక్క-నవడసిన మన్ననలను వర్ణించుట తప్ప 7గాడS అట్లు వర్ణించినంతమాత్రమున నాకాన్యము మనువు సిద్ధి -gro رم ములో రచియింపఁ బడి యుండునని నిర్ణయించు టు-చితవు కాదు. అట్లు నిశ్చయించుటకుఁ జాలసాక్యము కొవలసియుcడును. అట్టిసామ్ మును హరవిలాస మిచ్చుట లేదు. g ప్పయసెట్టి, ప్రోలయవేముని కాలములో నున్నట్లు తోపింపఁ జేసెడి పై పగ్యమునకు, వేమారెడ్డి సామ్రాజ్యవ్యాపారిమ ఖ్యుల వంశ దీపకుఁడని యేు యర్థమును గ్రహింపవలసియుండును. అట్టియర్థమును జెప్పటకు వ్యాకరణ ముంగీకరింప దనువూట నిజమే, ఈయసందర్భ మును గ్రహించి హరవిలాసమునకుఁబీఠిక వాసిన శ్రీపోలవరి సంస్థాన పతి, యాపద్యమందలి “యవ్వయ" యనుపదమునకు బదులుగా *సత్కు-ల' యని దిద్దవలయునని వాసియ న్నారు. ۹۶ پینکه نة-e ** యని కాక పోయిన వూ నె య' యను న కర ము న్నచోట మఱి యొకయకర ముంచి సవరింపవచ్చును. కాని యి.ట్టిదిద్దుబాటులను జేయుటకు ముంగుఁ దగినంత కారణము ను జూపవ• సియుండును. ఏది యెట్లున్నను, దిప్పయ సెట్టి పోలయవేమారెడ్డి కాలములో నున్నాఁ డ మొట క వకాశము లేదు. ఆ వేమారెడ్డి కాలములో నే తిప్పయయున్నాఁ డను నెడల, బాల్యసఖుఁడను పదమునకు సందర్భశూ ‘S మైన యర్థ